ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సింగయ్య మరణాన్ని కప్పిపుచ్చేందుకు మరో డ్రామా

ABN, Publish Date - Jun 23 , 2025 | 08:34 AM

YCP Drama: వైఎస్ జగన్ పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనకు వెళుతుండగా ఆయన కాన్వాయ్ వైసీపీ కార్యకర్త సింగయ్యను తొక్కేసిన ఘటన కలకలం రేపుతోంది. అక్కడ రప్పా రప్పా నరుకుతామని ఫ్లకార్డులు పెట్టిన కార్యకర్తలను జగన్ వెనకేసుకురావడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Amaravati: వైఎస్ జగన్ (YS Jagan) పల్నాడు జిల్లా (Palnadu Dist), సత్తెనపల్లి పర్యటనకు వెళుతుండగా ఆయన కాన్వాయ్ (convoy) వైసీపీ కార్యకర్త సింగయ్యను (Singaiah) తొక్కేసిన ఘటన కలకలం రేపుతోంది. అక్కడ రప్పా రప్పా (Rappa Rappa) నరుకుతామని ఫ్లకార్డులు పెట్టిన కార్యకర్తలను జగన్ వెనకేసుకురావడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


దీంతో ఈ వ్యవహారం నుంచి జనం దృష్టి మళ్లించడానికి జగన్ ఆకస్మికంగా సోమవారం యువత పోరుకు పిలుపిచ్చారు. నిరుద్యోగ భృతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టాలని వైసీపీ శ్రేణులను ఆదేశించారు. అయితే గత ఐదేళ్ల పాలనలో నిరుద్యోగుల కోసం వైసీపీ చేసింది శూన్యమని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

వైసీపీ కార్యకర్తలపై జగన్ కామెంట్ల ప్రభావం

తెలంగాణలో రచ్చ రేపుతూన్న ఓ డైలాగ్..

అమెరికా అస్త్రాలివే

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 23 , 2025 | 08:34 AM