ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమలలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం

ABN, Publish Date - Dec 26 , 2025 | 07:49 AM

తిరుపతిలోని జాతీయ సంస్కృత విద్యాలయంలో ఏడో భారతీయ సమ్మేళనం ఈ రోజు అంటే..శుక్రవారం ప్రారంభంకానుంది. ఈ సమ్మేళనం నాలుగురోజుల పాటు జరగనుంది.

తిరుపతిలోని జాతీయ సంస్కృత విద్యాలయంలో ఏడో భారతీయ సమ్మేళనం ఈ రోజు అంటే..శుక్రవారం ప్రారంభంకానుంది. ఈ సమ్మేళనం నాలుగురోజుల పాటు జరగనుంది. దేశంలోని 1500 మంది ప్రతినిధులతోపాటు 60 మంది వీసీలు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలతోపాటు విద్యార్థులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా 80 సాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

GHMC వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల

ఇక మారరా..? వైసీపీ కి కొమ్ము కాస్తున్న అధికారులు..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 26 , 2025 | 07:52 AM