ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒకేసారి 248 మంది ఔట్

ABN, First Publish Date - 2025-04-14T16:31:49+05:30

AP Fibernet: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 248 ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించింది సర్కార్.

అమరావతి, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ (AP Fibernet) కార్పొరేషన్‌లో ఒకేసారి 248 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. వీరిలో అత్యధిక శాతం జగన్ జమానాలో నియమితులైన వైసీపీ కార్యకర్తలే. వీరిని తీసివేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమైంది. ఏపీ ఫైబర్ నెట్‌ అతితక్కువ ధరకు కేబుల్, నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తూ సీఎం చంద్రబాబు విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2017 ఏపీ ఫైబర్ నెట్ అంటేనే దేశం వ్యాప్తంగా ఒక సంచలనం.


కేవలం రూ.149కే కేబుల్, నెట్, ఫోన్ సేవలు అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కనెక్షన్లు తీసుకున్నారు. రెండేళ్ల పాటు ఏపీ ఫైబర్ నెట్ సేవలు బాగా అందుబాటులో ఉండటంతో ప్రజలు కూడా కనెక్షన్లు తీసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Unseasonal Rains Damage: చేతికొచ్చిన పంట నేలరాలింది.. అన్నదాత కంట కన్నీరు

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-04-14T16:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising