• Home » YSRCP

YSRCP

వైసీపీ నిర్వాకంతో 25శాతం ఖర్చుల భారం

వైసీపీ నిర్వాకంతో 25శాతం ఖర్చుల భారం

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలపై సభ్యులు శ్రావణ్‌కుమార్‌, బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

జనసేన నేత హత్యకు వైసీపీ నేత కుట్ర..?

జనసేన నేత హత్యకు వైసీపీ నేత కుట్ర..?

జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్రరెడ్డి కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఓ రౌడీషీటర్‌తో రూ.కోటిన్నరకు వైసీపీ నేత సుపారీ మాట్లాడినట్లు సమాచారం.

ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్‌

ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్‌

AP మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. కాశీబుగ్గలో నమోదైన హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి సోంపేట కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు పోలీసులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించిన ఆ పార్టీ నేతలపై మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.

అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లపట్టాల పంపిణీ: మంత్రి జనార్దన్ రెడ్డి

అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లపట్టాల పంపిణీ: మంత్రి జనార్దన్ రెడ్డి

నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత ఇళ్ల పట్టాలు బనగానపల్లె ప్రజల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు.

వైసీపీ నిరసనలో.. కూలీలు..

వైసీపీ నిరసనలో.. కూలీలు..

మెగా డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు సోమవారం చేపట్టిన నిరసనల్లో అసలైన అభ్యర్థులు ఒక్కరూ కనిపించలేదు. చాలా ప్రాంతాల్లో డీఎస్సీతో సంబంధం లేని ఇంటర్‌ విద్యార్థులను, వలస కూలీలను రంగంలోకి దింపి... వారంతా డీఎస్సీ అభ్యర్థులేనన్నట్టుగా వైసీపీ నేతలు కలరింగ్‌ ఇచ్చారు.

మహిళా ఎస్ఐపై దాడి కేసు.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు ఆగస్టు 21 వరకు రిమాండ్

మహిళా ఎస్ఐపై దాడి కేసు.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు ఆగస్టు 21 వరకు రిమాండ్

మహిళా ఎస్ఐపై దాడి కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు ఆగస్టు 21వ తేదీ వరకు శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించింది. 13 రోజుల పాటు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం రవికుమార్‌ను జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.

మహిళా ఎస్ఐపై దాడి కేసు.. వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్

మహిళా ఎస్ఐపై దాడి కేసు.. వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ను ఏపీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చిలకపాలెం వద్ద రవిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దశాబ్దాల కలనెరవేరుతోంది!

దశాబ్దాల కలనెరవేరుతోంది!

మార్కాపురం జిల్లాలో కరువు నేలకు సాగుతాగు, సాగునీరందించే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలన్న దశాబ్దాల కల నెరవేరబోతోంది. మరో రెండు వారాల్లో ఈ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వైసీపీ వీరంగంతో గాయపడ్డ చిరు వ్యాపారి మృతి

వైసీపీ వీరంగంతో గాయపడ్డ చిరు వ్యాపారి మృతి

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో బుధవారం వైసీపీ అధినేత జగన్‌ పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తల వికృత చేష్టలకు ఒక చిరు వ్యాపారి మృతి చెందాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి