Home » YSRCP
సినిమాను తలిపించేలా గులక రాయి దాడి డ్రామా జరిగిందని ఎంపీ, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఉండి అసెంబ్లీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raju) అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో దైవం దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నిన్ననే నామినేషన్ వేసి..ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చానని తెలిపారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని విరుచుకుపడ్డారు.
వైసీపీ (YSRCP) ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యాపథకం పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకమని మార్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అంటేద్కర్ పేరు తీసేసే హక్కు దేశంలో ఎవరికీ లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు ఎన్నికల సంఘాని (Election Commission) కి ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిశారు.
ఈ సైకో(జగన్)ను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ప్రజాగళం’లో భాగంగా పాతపట్నం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? అని ప్రశ్నించారు.తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా అని నిలదీశారు.
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. రాము నామినేషన్ కార్యక్రమంలో గుడివాడలో ఘనంగా జరిగింది. వేలాది మందితో గుడివాడ పట్టణ ప్రధాన రోడ్లపై రాము భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, మాజీ కౌన్సిలర్ నేరసు చింతయ్యలతో కలిసి రిటర్నరింగ్ అధికారికి రాము నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...
Andhrapradesh: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అవినీతి అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద గుంటూరుకు చెందిన కోవూరు లక్ష్మీ బొటన వేలు కోసుకున్న విషయం తెలసిందే. అయితే రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంతో పోల్చితే బొటన వేలు కోసుకున్న బాధ పెద్దది కాదని లక్ష్మీ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు స్వర్ణభారతి నగర్లో వైసీపీ నేతలు మైనర్ పిల్లలను గంజాయికి అలవాటు చేసి వారిని..
ఎక్కడికక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి ఎవరికి నచ్చిన పార్టీలో వారు జాయిన్ అవుతున్నారు. షెడ్యూల్ రావడానికి మునుపే వైసీపీ ముఖ్య నేతలు చాలా మంది అధిష్టానం వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేసేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇలా జాయిన్ అయిన వారిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారు.
అభివృద్ధికి అవకాశాలున్నా.. పాలకులు నిర్లక్ష్యంతో ఇంకా వెనుకబడి ఉన్న నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. విశాఖపట్టణం నగరపాలక సంస్థ పరిధిలో ఉండే పెందుర్తి వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతం. విశాఖపట్టణం (Visakhapatnam)మహానగరానికి సమీపంలో ఉన్నప్పటికి ఈ నియోజకవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఈ నియోజకవర్గంలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలతో పాటు పెదగంట్యాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే చాలా మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ(YSRCP)కి కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయట. ప్రచారానికి, వైసీపీ సభలకు జనం నుంచి స్పందన అరకొరగా ఉందనే ప్రచారం జరగుుతోంది.