Home » TDP
టీడీపీ అనంత అర్బన కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ బుధవారం అట్టహాసంగా నామినేషన వేశారు. శ్రీనగర్ కాలనీలోని టీడీపీ కార్యాలయం నుంచి వేలాది మందిలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు చేసి, మత పెద్దలు దగ్గుబాటిని ఆశీర్వదించారు. కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన నామినేషన ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీ నుంచి జడ్పీ కార్యాలయం ...
టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉరవకొండలో పయ్యావుల కేశవ్ బుధవారం నామినేషన వేశారు. తమ స్వగ్రామం కౌకుంట్ల నుంచి కార్యకర్తలతో కలిసి బుధవారం చిన్నముష్టూరు గ్రామ సమీపంలోని కల్లంబండ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అక్కడి నుంచి ఉరవకొండుకు చేరుకుని నామినేషన వేశారు. అనంతరం ఓపెనటా్ప వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేసుకుంటూ, కవితా సర్కిల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో...
టీడీపీ కూటమి అభ్యర్థిగా రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు బుధవారం నామినేషన దాఖలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వేలాది మందితో రోడ్షో నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అంతకు మునుపు కాలవ శ్రీనివాసులు శాంతినగర్లోని బన్ని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఉదయం 11.45 గంటలకు ప్రారంభమైన రోడ్షో మధ్యాహ్నం 2.45 వరకు...
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా గొంది వెంకటశివుడు యాదవ్ నియమితులయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం నియామకపు ఉత్వర్వులు జారీ చేశారు. గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తికి చెందిన వెంకటశివుడు యాదవ్ 1999లో టీడీపీలో చేరారు. 2016 నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2014లో ఆయన గుంతకల్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా, పార్టీ అధిష్టానం ...
నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ స్థాయిలో నామినేషన్లు పడ్డాయి. ఎంపీ స్థానానికి నాలుగు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున మాలగుండ్ల శంకరనారాయణ, కాంగ్రెస్ తరఫున మల్లికార్జున, ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరఫున నల్లాని రమేష్నాయుడు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన వేశారు. నామినేషన్లు వేసేందుకు గురువారం ఆఖరి రోజు. చివరి రోజున కూడా భారీగా....
నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికే పాలిటిక్స్లోకి వచ్చానని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తరం రాజకీయం ఏమిటో చూపిస్తానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదన్నారు. గతంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించేవారని, తాను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత.. ఆయన బూతులు మాట్లాడకుండా మార్చగలిగానని చెప్పారు.
ఏపీలో వైసీపీ అరాచక పాలన, తాజా రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏబీఎన్ బిగ్ డిబేట్లో మాట్లాడుతూ.. ఈ భూమిపై ఉన్న ప్రేమతోనే అమెరికా సిటిజన్ షిప్ తీసుకోలేదన్నారు. తాను టూరిస్ట్ వీసాలపై రాలేదన్నారు. తనకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తలకు గాయం ఘటనను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని చూశారన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవం గ్రహించడంతో వైసీపీ కుట్రలు ఫలించలేదన్నారు. గులక రాయితో ఎవరు కొట్టారో లేదా జగన్ కొట్టించుకున్నారో ప్రజలకే తెలుసన్నారు. విజయనగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ వర్సెస్ జూనియర్ పోరు ఆసక్తికరంగా మారింది. పొత్తలో భాగంగా ఎన్డీయే నుంచి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తుండగా.. వైసీపీ అభ్యర్థిగా ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన మలసాల భరత్ పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రాజకీయాల్లోసుదీర్ఘ అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణను యువకుడు మలసాల భరత్ ఎలా ఢీకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Pemmasani Chandrasekhar: సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. ముఖ్యంగా నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్లో ఈనెల25తోనామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. అందరి దృష్టి అభ్యర్థుల అఫిడవిట్లపైనే పడింది. రాష్ట్రం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంతధనవంతులు ఎవరనే చర్చ కొద్ది రోజులుగా నడుస్తోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకరిస్తున్నారు గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. దీనికి కారణం ఆయన అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులే.