ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ABN Andhra Jyothi MD Vemuri Radhakrishna: కేబీఆర్ పార్క్‌లో షెల్టర్‌ని ప్రారంభించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ

ABN, Publish Date - Oct 17 , 2025 | 12:37 PM

తన కుమారుడు కొడాలి రాజీవ్‌రావు.. బోర్‌వెల్ ఇండస్ట్రీస్ అధినేత కొడాలి కేశవరావు.. హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌‌కు ఓ షెల్టర్‌ను డొనేట్ చేశారు. కేబీఆర్ పార్క్ వెస్ట్ గేట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ షెల్టర్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రారంభించారు.

తన కుమారుడు కొడాలి రాజీవ్‌రావు.. బోర్‌వెల్ ఇండస్ట్రీస్ అధినేత కొడాలి కేశవరావు.. హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌‌కు ఓ షెల్టర్‌ను డొనేట్ చేశారు. కేబీఆర్ పార్క్ వెస్ట్ గేట్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ షెల్టర్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రారంభించారు. రూ.7.75 లక్షలతో ఈ షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్ రూపంలో తమ కుమారుడు ఎప్పటికీ గుర్తుండిపోతాడని కొడాలి కేశవరావు, కొడాలి కమల అన్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Oct 17 , 2025 | 12:38 PM