ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rajanna Sircilla: రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

ABN, Publish Date - Jun 03 , 2025 | 05:43 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్‌ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి.

సిరిసిల్ల, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్‌ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి. దీంతో మృతిచెందిన కోడెల సంఖ్య 20కి చేరింది. కోడెల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.


ప్రస్తుతం 16 కోడెలు అనారోగ్యంతో ఉన్నాయని, వీటిలో 6 కోడెల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఐదుగురు వైద్యులు, 12 మంది సిబ్బందితో శిబిరం ఏర్పాటు చేసి కోడెలకు చికిత్స అందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 05:43 AM