Home » Rajanna Sircilla
ఓట్లు కోసం శ్రీరాముడి పేరు వాడుకోవడం లేదని కరీంనగర్ ఎంపీ ఒండి సంజయ్ స్పష్టం చేశారు. భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్ వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని ఆయన అభివర్ణించారు. ఆదివారం రాజన్న సిరిసిల్లలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం బీజేపీ పోరాడితే.. కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తారా ? అని ప్రశ్నించారు.
వేములవాడ రాజన్న సన్నిధిలో నేడు శ్రీ సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కల్యాణ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న క్షేత్రంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది.
రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేసి.. లఘు దర్శనానికి అనుమతిచ్చారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
వివాహేతర సంబంధంతో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
కోనరావుపేట మండలం కమ్మరి పేట తండాలో విషాదం చోటు చేసుకుంది. అమ్మ కొట్టిందని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కారణమేంటో తెలియదు కానీ దినేష్ అనే బాలుడిని అతని తల్లి జ్యోతి కొట్టిందట.
రాజన్న సిరిసిల్ల జిల్లా: వ్యవస్థలో లోపాలు ఎప్పటికీ ఉంటాయని, అన్నింటినీ భూతద్దంలో చూడవద్దని బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla district)లోని ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కరిగా ఉరుములు
పేదల దేవుడు వేములవాడ (Vemulawada) రాజన్నకు కురుల ద్వారా సిరులు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla district)లోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి