Gachibowli Marathon: గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్.. ఉత్సాహంగా పాల్గొన్న యువత
ABN, Publish Date - Nov 09 , 2025 | 09:57 AM
గచ్చిబౌలి స్టేడియంలో10, 5 కే రన్ కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి పాల్గొన్నారు. ఈ రన్లో నగరవాసులు, చిన్నారులు, యవత సందడి చేశారు. ఈ మారథాన్ శ్రీ టీఎంటీ సంస్థ, కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగింది.
గచ్చిబౌలి స్టేడియంలో10, 5 కే రన్ కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి పాల్గొన్నారు.
ఈ రన్లో నగరవాసులు, చిన్నారులు, యవత సందడి చేశారు.
ఈ మారథాన్ శ్రీ టీఎంటీ సంస్థ, కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగింది.
నడకతో కలిగే ప్రయోజనాలపై నగరవాసులకు అవగాహన కల్పించేందుకు ఈ మారథాన్ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
యువతీ, యువకులు రన్లో పాల్గొని సెల్ఫీలు తీసుకున్నారు.
ఈ మారథాన్ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.
ఫిట్నెస్ అవేర్నెస్ పెంచేందుకు ఈ మారథాన్ దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని నిర్వాహకులు సూచించారు.
Updated Date - Nov 09 , 2025 | 10:10 AM