ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana SSC Exams: పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ABN, Publish Date - Mar 20 , 2025 | 10:19 PM

తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వేసవి దృష్ట్యా తాగునీటి సౌకర్యం, ప్రతి రూములో ఫ్యాన్లు, తగిన ఫర్నిచర్, లైట్లు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులు కోరారు.

1/10

తెలంగాణలో రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

2/10

రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి పాఠశాలలో పదోతరగతి పరీక్ష ఏర్పాట్లను గురువారం నాడు రంగారెడ్డి డీఈఓ సుశీంద్రరావు పరిశీలించారు.

3/10

పదోతరగతి పరీక్షలు ఈ నెల 21వ తేదీన ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

4/10

రేపటి (శుక్రవారం) నుంచి జరిగే పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

5/10

వేసవి దృష్ట్యా తాగునీటి సౌకర్యం, ప్రతి రూములో ఫ్యాన్లు, తగిన ఫర్నిచర్, లైట్లు ఏర్పాట్లు చేయాలని కోరారు.

6/10

అధికారులకు సూచనలు ఇస్తున్న రంగారెడ్డి డీఈఓ సుశీంద్ర రావు

7/10

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

8/10

ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిందని అధికారులు అన్నారు.

9/10

రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు.

10/10

ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పారు. రవాణా సౌకర్యం లేని ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - Mar 20 , 2025 | 10:35 PM