• Home » Student

Student

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి విద్యార్థులు ఇవాళ(బుధవారం) వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు.

వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఏపీ అసెంబ్లీని ఇప్పటివరకు 700 మందికి పైగా విద్యార్థులు వీక్షించారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. విద్యార్థులకు అసెంబ్లీని చూసే అవకాశం కల్పించడం వెనుక ఉద్దేశం నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందన్నారు.

జగన్ హయాంలో 233 పాఠశాలలు మూసివేశారు.. మంత్రి లోకేశ్ ఫైర్

జగన్ హయాంలో 233 పాఠశాలలు మూసివేశారు.. మంత్రి లోకేశ్ ఫైర్

ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.

Student: ఈతకెళ్లి విద్యార్థి మృతి

Student: ఈతకెళ్లి విద్యార్థి మృతి

మిత్రులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి క్యారీ గుంత లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మదనపల్లె మండలం సీటీఎం రోడ్డు సమీపంలో చోటుచేసుకుం ది.

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూల్, ఇన్విజిలేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలను వివరించారు..

తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల..

తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల..

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రాథమిక 'కీ'ని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టెట్ పరీక్ష 2026లో జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించింది..

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. రవీంద్ర అనే విద్యార్థి కాలేజ్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేపటికే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే..

ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు

ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి అద్భుతమైన కృషిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.

అనంతలో 'మత్తు' కలకలం.! విద్యార్థులే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

అనంతలో 'మత్తు' కలకలం.! విద్యార్థులే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో టీచర్లు, స్టూడెంట్స్ మధ్య రిలేషన్‌పై అంతర్గతంగా కెరీర్ గైడర్స్ సర్వే చేస్తోంది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

తిలకం పెట్టుకున్నాడని.. పాఠశాలలో 8 ఏళ్ల విద్యార్థిపై వివక్ష

తిలకం పెట్టుకున్నాడని.. పాఠశాలలో 8 ఏళ్ల విద్యార్థిపై వివక్ష

లండన్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలుడు వివక్షను ఎదుర్కొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. తిలకం పెట్టుకుని స్కూల్‌కు రావడం కారణంగా అతడిపై ఉపాధ్యాయులు వివక్షత చూపారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి