Home » Student
జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.
థాయ్లాండ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులతో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు విద్యార్థుల పరిస్థితిపై అధికారులు ఆరా తీశారు. ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అవసరమైన సహాయంపై వివరాలు సేకరించారు.
జార్ఖండ్లోని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్లపై చర్యలు తీసుకోవాలంటూ జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వారిపై పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు.
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలపై సీఐడీ, ఈడీ విచారణలకు ప్రభుత్వం అంగీకరించినా.. విద్యార్థులు ఆందోళన విరమించటం లేదు.
ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు జార్ఖండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఓసారి వారితో చర్చలు జరపగా.. తాజాగా శనివారం రెండో దఫా చర్చలు నిర్వహించింది.
పోలవరం జిల్లాలోని రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులకు.. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్తో పాటు శివాని తరచూ ఉపయోగిస్తున్న సెల్ఫోన్ లభ్యమయ్యాయి.
పోలవరం జిల్లాలోని రంపచోడవరంలో 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్యపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.
అమెరికాలో ఉద్యోగం, ఉన్నత చదువులు ఆశించే అంతర్జాతీయ అభ్యర్థులకు భారీ షాక్ తగిలింది. H-1B వీసాల విరామం, ప్రక్రియలో భారీ మార్పులు సూచిస్తూ అమెరికా సెనేట్లో రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ నూతన బిల్లును ప్రవేశపెట్టారు.
పరీక్షల అక్రమాలకు పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఉపేక్షించబోమని ప్రధాని మోదీ చెప్పారు. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారికి త్వరితగతిన, శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు.
'అపార్' ఐడీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లేదా అపార్ ఐడీలు లేవనే సాకుతో ఏ విద్యార్థికీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు లేదా మార్క్స్ మెమోలను నిరాకరించడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.