ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పండగ రాకతో బస్టాండ్లలో జనాల కిటకిట..

ABN, Publish Date - Aug 09 , 2025 | 05:51 PM

వీకెంట్, రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన బస్టాండ్లలో రద్దీ నెలకొంది. సంగారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది.

1/6

వారాంతం, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రజలంతా పిల్లాపాపలతో కలిసి సొంతూళ్లకు పయనమయ్యారు.

2/6

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

3/6

భారీ ఎత్తున ప్రజలు సొంతూళ్లకు కుటుంబసమేతంగా బయల్దేరడంతో బస్టాండ్లన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి.

4/6

విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ సమయం గడిచే కొద్దీ ఊళ్లకు పయనమయ్యే ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

5/6

భారీ ట్రాఫిక్ జాం దాటుకుని బస్సులు బస్టాండ్ చేరుకునేసరికి ఆలస్యమవుతుంది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

6/6

అయితే, పండగను క్యాష్ చేసుకునేందుకు స్పెషల్ బస్సులు పేరిట 30 శాతం అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 06:04 PM