• Home » Sangareddy

Sangareddy

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. దంపతుల హత్య

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. దంపతుల హత్య

సంగారెడ్డి జిల్లాలోని పఠాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల హత్య జరిగింది. ఈ ఘటన ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటిజన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో చోటుచేసుకుంది. వాచ్‌మన్‌గా ఉన్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

తవ్వుకో.. అమ్ముకో..!

తవ్వుకో.. అమ్ముకో..!

జహీరాబాద్‌ ప్రాంతంలో సహజసంపదను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎర్రరాయి, మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకునే క్రమంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు.

పారిశ్రామికవాడలో చిరుత కలకలం

పారిశ్రామికవాడలో చిరుత కలకలం

పారిశ్రామిక ప్రాంతాలు కాజీపల్లి, గడ్డపోతారం పరిధిలో చిరుత సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుండగా.. గురువారం దూడ పై దాడి చేసి చంపివేసిన ఘటన కార్మిక వర్గలు, స్థానిక గ్రామాలలో కలకలం రేపింది.

గాంధీ విగ్రహానికి అవమానం

గాంధీ విగ్రహానికి అవమానం

మెదక్‌ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానపరిచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టణం నడిబొడ్డున ఉన్న రాందాస్‌ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు పేడ పూసి పరారయ్యారు.

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు.

అమ్మో.. హైవే 65

అమ్మో.. హైవే 65

సంగారెడ్డి జిల్లా పరిధిలో జాతీయ రహదారి-65పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ రోడ్డును లింగంపల్లి నుంచి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ఆరు వరుసలుగా విస్తరించే పనులు కొనసాగుతున్నాయి.

గుండబోయిన రాము ఏమయ్యాడు..?

గుండబోయిన రాము ఏమయ్యాడు..?

అడవిలో కేవలం 11 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారని, ఉమ్మడి జిల్లా నుంచి ఒకరే ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది.

ప్రాణదాతలు.. విగతజీవులై..

ప్రాణదాతలు.. విగతజీవులై..

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు చెందిన ఓ యువ వైద్యురాలు ప్రేమలో మోసపోయానని ఆవేదన చెంది, గడ్డి మందు ఇంజెక్ట్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆ ముగ్గురు ఎక్కడా..!

ఆ ముగ్గురు ఎక్కడా..!

ఉమ్మడి మెదక్‌ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమ గడ్డగానే చాలామందికి తెలుసు. కానీ అంతకుముందే విప్లవ పోరాటాలకు అడ్డాగా మెతుకుసీమ నిలిచింది.

సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ.. వృద్ధురాలి బంగారం అపహరణ..

సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ.. వృద్ధురాలి బంగారం అపహరణ..

సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్‌లో 16 తులాల బంగారం చోరీ జరిగింది. హైదరాబాద్‌లో వివాహ వేడుకకు వెళ్తున్న వృద్ధురాలు చెగురి లక్ష్మి బ్యాగు నుంచి దుండగులు నగలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జోగిపేట పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి