• Home » Sangareddy

Sangareddy

మీసేవలో డిజిటల్‌ రసీదులు

మీసేవలో డిజిటల్‌ రసీదులు

మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చే కాగితపు రసీదులకు కాలం చెల్లింది.

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయ పనులకు కూడా ఈ వర్షాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

యోగా జీవితంలో భాగస్వామ్యం కావాలి.. ప్రజలకు ఎంపీ పిలుపు

యోగా జీవితంలో భాగస్వామ్యం కావాలి.. ప్రజలకు ఎంపీ పిలుపు

మన జీవితంలో యోగా భాగస్వామ్యం అవ్వాలని ప్రజలకు మెదక్ లోక్‌సభ సభ్యుడు, ఎంపీ ఎం.రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని క్రికెట్ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనం చేసి యోగను ఆయన ప్రారంభించారు.

సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ

సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ

పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి.. సైబర్ నేరగాళ్ల చేతిలో భారీ మోసానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి మొత్తం రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో మొసలి పిల్లల కలకలం

సంగారెడ్డి జిల్లాలో మొసలి పిల్లల కలకలం

ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో కొందరి రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించిన ఘటన కలకలం రేపింది.

మంత్రి దామోదర బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాలు భూ కబ్జా చేశారు: కవిత

మంత్రి దామోదర బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాలు భూ కబ్జా చేశారు: కవిత

జహీరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించారని.. కానీ డీపీఆర్‌లో బుల్లెట్ ట్రైన్ ఎందుకు లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు.

పల్లెవెలుగులో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు

పల్లెవెలుగులో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు

ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ బోర్డులు తగిలించి, ప్రయాణికుల నుంచి ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు

మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు

సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఏటా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి.

 వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!

వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది

కారులో.. హుషారు!

కారులో.. హుషారు!

సంస్థాగత నియామకాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. పార్టీకి సంబంధించిన కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఇటీవల ‘గులాబీ’ బాస్‌ కేసీఆర్‌ ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి