Home » Sangareddy
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూ టర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 15న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సీఎం పంపిణీ చేయనున్నారు.
బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. జహీరాబాద్ రైల్వే స్టేషన్కు సమీపిస్తున్న సమయంలో ఏసీ బోగీ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాఖాలో ఫేక్ డాక్టర్ బాగోతం వెలుగుచూసింది. జోగిపేట ఏరియా ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ వ్యవహారం బయటపడింది.
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్ను మారుస్తున్నారు. మొబైల్ నంబర్లను హ్యాక్ చేసి.. ఆ నంబర్ నుంచి తెలిసినవారికి, వాట్సాప్ గ్రూప్లకు లింకులు పంపించి పెట్టుబడులు పెట్టండంటూ పోస్టులు పెడుతున్నారు.
అధిక లాభాల ఆశ చూపి రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కొట్టేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తెల్లాపూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి పెద్ద మొత్తం డబ్బులు వస్తాయని నమ్మించి ట్రేడింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.33 లక్షల మేర పెట్టుబడి పెట్టించారు నిందితులు.
ఒకప్పుడు వాకిళ్లలోతెల్లవారుజామున అలుకు(కల్లాపి) చల్లి ముగ్గులు వేయడం నిత్యకృత్యంగా కని పించేది.
మానవుడికి ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒక్కటి. వీటిని అకాకరకాయ, అడవి కాకరకాయ అని పిలుస్తారు.
నిజమైన లబ్ధిదారులకే రేషన్ అందేలా చూడటం కోసం రేషన్కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వరుణుడు కరుణించకపోవడంతో రైతుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చినుకులు కురవకుండానే చెదిరిపోతున్నాయి.