• Home » Sangareddy

Sangareddy

మూడేళ్లయినా.. నో ‘కేవైసీ’!

మూడేళ్లయినా.. నో ‘కేవైసీ’!

నిజమైన లబ్ధిదారులకే రేషన్‌ అందేలా చూడటం కోసం రేషన్‌కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

చెరువులు ఎండి.. మంజీర ఇంకి..

చెరువులు ఎండి.. మంజీర ఇంకి..

వరుణుడు కరుణించకపోవడంతో రైతుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఆకాశం మేఘావృతమైనప్పటికీ చినుకులు కురవకుండానే చెదిరిపోతున్నాయి.

హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం.. పోలీసులకు పట్టుబడ్డ రౌడీషీటర్

హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం.. పోలీసులకు పట్టుబడ్డ రౌడీషీటర్

హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ జావేద్ అనే వ్యక్తి 2018లో జరిగిన మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.

షాబాద్ ఘటనకు సీఎం రేవంత్‌ వైఫల్యమే కారణం: హరీశ్‌రావు

షాబాద్ ఘటనకు సీఎం రేవంత్‌ వైఫల్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. షాబాద్‌లో ఆరుగురి హత్య ఘటనకు సీఎం రేవంత్ వైఫల్యమే కారణమని ఆరోపించారు.

అధిక పాల కోసం కక్కుర్తి.. పశువులకు పాచి బిర్యానీ..!

అధిక పాల కోసం కక్కుర్తి.. పశువులకు పాచి బిర్యానీ..!

పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా అందించాల్సింది పోయి.. కొందరు పశుపోషకులు మూగజీవాల ప్రాణాలను పణంగా పెడుతూ పాచిపోయిన బిర్యానీ, ఆహార పదార్థాలను పెడుతున్నారు.

మంత్రులు గోల్ కొడతామని.. సెల్ఫ్ గోల్ అయ్యారు: హరీశ్ రావు

మంత్రులు గోల్ కొడతామని.. సెల్ఫ్ గోల్ అయ్యారు: హరీశ్ రావు

తెలంగాణ అప్పులకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి పంపిన వాట్సాప్ లేఖ అందిందని తెలిపారు.

బీదర్ చెత్త వివాదం.. నిలిచిన రాకపోకలు

బీదర్ చెత్త వివాదం.. నిలిచిన రాకపోకలు

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ మున్సిపాలిటీ నుంచి తరలిస్తున్న చెత్తను తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్థులు గత 15 రోజులుగా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.

మీసేవలో డిజిటల్‌ రసీదులు

మీసేవలో డిజిటల్‌ రసీదులు

మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చే కాగితపు రసీదులకు కాలం చెల్లింది.

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయ పనులకు కూడా ఈ వర్షాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

యోగా జీవితంలో భాగస్వామ్యం కావాలి.. ప్రజలకు ఎంపీ పిలుపు

యోగా జీవితంలో భాగస్వామ్యం కావాలి.. ప్రజలకు ఎంపీ పిలుపు

మన జీవితంలో యోగా భాగస్వామ్యం అవ్వాలని ప్రజలకు మెదక్ లోక్‌సభ సభ్యుడు, ఎంపీ ఎం.రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని క్రికెట్ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనం చేసి యోగను ఆయన ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి