Home » Sangareddy
వ్యాపారంలో నష్టం, కుటుంబకలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
రాష్ట్రంలోని సర్కారు వాయిదాల మీద నడుస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
‘వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నా భార్య నిర్మల లేదంటే నా అనుచరుడు చేర్యాల ఆంజనే యులులో ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారేమో’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.
తాను ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి ఆయన కోటాలోనే తన భార్య నిర్మలకు పదవిచ్చారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఏ పండుగ వచ్చినా ముందుండి సంగారెడ్డిలో కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదని, అదిరేటొడు.. బెదిరేటోడు కాదని.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అని అన్నారు. ప్రాణికి చావుంది కానీ పైసాకు చావు లేదు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అక్టోబరు 9న అపహరణకు గురైన చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం మంగళవారం రాత్రి జిల్లా ఆస్పతిలో చేరింది.
సంగారెడ్డిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో ఓ నవజాత శిశువు అపహరణకు గురైంది. బుధవారం తెల్లవారుజామున పుట్టిన ఆడపిల్లను గుర్తు తెలియని నలుగురు మహిళలు మధ్యాహ్నం ఎత్తుకెళ్లారు.
సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం మంగళవారం రాత్రి జిల్లా ఆస్పతిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ కాన్పు సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.
మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన స్వాత్రంత్య సమరయోఽధుడు గడిండ్ల లింగమయ్య గౌడ్(93) మృతిచెందారు.
బైక్తో చిన్నరోడ్డు మీద నుంచి ఆవలివైపు ఉన్న మరో చిన్నరోడ్డులోకి వెళుతూ నడుమ ఉన్న ప్రధాన రోడ్డును దాటాల్సివస్తే? కాస్త అటూ ఇటూ చూసుకోకుండా నేరుగా దూసుకెళితే?
హైడ్రా అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించకండి అని హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అతుత్సాహం ప్రదర్శించకండి అని అన్నారు.