ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మేడారం మహా జాతర పనులు పర్యవేక్షించిన మంత్రులు..

ABN, Publish Date - Nov 28 , 2025 | 08:07 PM

ములుగు జిల్లా మేడారం మహా జాతరతోపాటు దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ది పనులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ , సీతక్కతోపాటు ఎంపీ బలరాం నాయక్ శుక్రవారం పరిశీలించారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు జరుగుతున్న పనులను వారు పర్యవేక్షించారు. జంపన్న వాగు, స్తూపం నుంచి బస్టాండ్ వరకు కొనసాగుతున్న రహదారి పనులను వారు పరిశీలించారు. జంపన్న వాగు అభివృద్ది, సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వారు తెలిపారు.

1/5

ములుగు జిల్లా మేడారం మహా జాతరతోపాటు దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ది పనులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ , సీతక్కతోపాటు ఎంపీ బలరాం నాయక్ శుక్రవారం పరిశీలించారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు జరుగుతున్న పనులను వారు పర్యవేక్షించారు.

2/5

జంపన్న వాగు, స్తూపం నుంచి బస్టాండ్ వరకు కొనసాగుతున్న రహదారి పనులను వారు పరిశీలించారు. జంపన్న వాగు అభివృద్ది, సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వారు తెలిపారు.

3/5

మేడారానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయాలని సూచించారు.

4/5

మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు మరోవైపు ఈ అభివృద్ధి పనులు జోరందుకున్నాయి.

5/5

జాతర అభివృద్ది పనులలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. పనుల్లో వేగం పెంచి.. మహా జాతరలోపు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 08:14 PM