ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ujjaini Mahakali Temple In Secundrabad: తొలి ఏకాదశి.. ఉజ్జయిని మహాకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Jul 06 , 2025 | 03:32 PM

ఆషాఢ మాసం ప్రారంభమైందంటేనే.. తెలంగాణలో బోనాలు పండగ వచ్చినట్లు. ఈ పండగ సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మ వారికి బోనం సమర్పించేందుకు ఈ దేవాలయానికి మహిళలు భారీగా తరలి వచ్చారు. ఆ క్రమంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అదీకాక ఆదివారం అంటే.. జులై 06 తొలి ఏకాదశి. ఈ రోజు అత్యంత పర్వదినం. ఈ సందర్భంగా మహాకాళి ఆలయంతోపాటు సికింద్రాబాద్‌లోని విఠలేశ్వర దేవాలయానికి సైతం భక్తులు పోటెత్తారు. అమ్మ, అయ్యవారుల దర్శనం కోసం భక్తుల.. రహదారులపై బారులు తీరారు.

1/9

బోనాల పండగతోపాటు తొలి ఏకాదశి పర్వదినం కావడంతో.. ఆలయానికి పోటెత్తిన భక్తులు

2/9

ఆలయం వద్ద భక్తుల కిటకిట..

3/9

అమ్మవారి దర్శనం కోసం క్యూలో నిలబడ్డ భక్తులు

4/9

ఆలయం వద్ద భక్తుల రద్దీ..

5/9

ఉజ్జయిని మహాకాళి ఆలయం లోపల భక్తుల రద్దీ..

6/9

అమ్మవారి దర్శనానికి బోనంతో వస్తున్న మహిళ.. క్యూలో నిలబడ్డ భక్తులు..

7/9

ఆలయంలో అమ్మవారు..

8/9

అమ్మవారిని దర్శించుకుని దణ్ణం పెడుతున్న భక్తులు..

9/9

అమ్మవారి దర్శనానికి క్యూలో నిలబడిన భక్తులు

Updated Date - Jul 06 , 2025 | 03:34 PM