ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన

ABN, Publish Date - Apr 20 , 2025 | 07:48 AM

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో హైదరాబాద్ టు సైఫరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటులు మురళిమోహన్, సంగీత దర్శకులు కీరవాణి, ప్రముఖ వైద్యులు గురవారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

1/10

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో హైదరాబాద్ టు సైఫరాబాద్ కార్యక్రమం నిర్వహించారు.

2/10

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ హాజరయ్యారు.

3/10

ఈ కార్యక్రమంలో సినీనటులు మురళీమోహన్, సంగీత దర్శకులు కీరవాణి, ప్రముఖ వైద్యులు గురవారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

4/10

కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్న సంగీత దర్శకులు కీరవాణి

5/10

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సినీనటులు మురళీమోహన్

6/10

కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

7/10

హెల్మెట్ అందజేస్తున్న సినీనటులు మురళీమోహన్

8/10

కార్యక్రమంలో మాట్లాడుతున్న సంగీత దర్శకులు కీరవాణి

9/10

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు.

10/10

రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తుండగా ఆసక్తిగా చూస్తున్న ప్రముఖులు

Updated Date - Apr 20 , 2025 | 07:57 AM