• Home » Road Accident

Road Accident

మహారాష్ట్రలో పెళ్లి బృందాన్ని ఢీకొన్న కంటైనర్‌.. 10మందికి పైగా మృతి

మహారాష్ట్రలో పెళ్లి బృందాన్ని ఢీకొన్న కంటైనర్‌.. 10మందికి పైగా మృతి

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికిపైగా మృతిచెందగా, మరో 25 మందికి పైగా గాయపడ్డారు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

హైదరాబాద్‌లోని పాతబస్తీ సంతోష్‌నగర్ డీఎంఆర్‌ఎల్ ఎక్స్‌రోడ్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహ్మద్ అల్తాఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

నంద్యాల జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

నంద్యాల జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. చిన్నారిని ఢీకొట్టి..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. చిన్నారిని ఢీకొట్టి..

హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్‌ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్‌.. ఆరుగురి మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్‌.. ఆరుగురి మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునీరాబాద్ సమీపంలో బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి కిందపడటంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ట్యాంకర్‌‌ను ఢీ కొట్టిన బస్సు.. నలుగురు ప్రయాణికులు సజీవ దహనం

ట్యాంకర్‌‌ను ఢీ కొట్టిన బస్సు.. నలుగురు ప్రయాణికులు సజీవ దహనం

ట్యాంకర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌లోని నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు బలంగా ఢీకొట్టింది.

టూరిస్టు బస్సుకు ఘోర ప్రమాదం.. వేగంగా దూసుకెళ్లి..

టూరిస్టు బస్సుకు ఘోర ప్రమాదం.. వేగంగా దూసుకెళ్లి..

పాకిస్థాన్‌లో కొంత మంది పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా ముగిసింది. గమ్యస్థానానికి చేరుకునే కొన్ని నిమిషాల ముందే వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా దూసుకెళ్లిన బస్సు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా బోల్తా పడింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

కర్ణాటకలోని బీదర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్‌ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి