Home » Road Accident
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు.
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిద్రమత్తు, రాంగ్ రూట్, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాలు, ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
2025 సంవత్సరంలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత భారీ మొత్తంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్ల ఖండు మేఘన (24), కడియాల భావన (24)..
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కంది ప్రాంతం వద్ద NH–65పై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం 22 మంది గాయపడ్డారు.
ఏలూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు ద్వారకా తిరుమల ప్రాంతవాసులుగా గుర్తించారు. యువకులు బైక్ పై ప్రయాణిస్తుండగా అతివేగం లేదా..
హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ సాఫ్ట్వేర్ మృతి చెందాడు. అతివేగంగా బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో డివైడర్ను దాటిన కారు ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.