CM Revanth Reddy: రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థీవ దేహానికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Oct 03 , 2025 | 02:42 PM
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి(73)అక్టోబర్ 1వ తేదీన కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో దామోదర్రెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, ఇవాళ( శుక్రవారం) రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థీవ దేహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను సీఎం రేవంత్రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి(73)అక్టోబర్ 1వ తేదీన కన్నుమూశారు.
కొన్నేళ్లుగా అనారోగ్యంతో దామోదర్రెడ్డి బాధపడుతున్నారు.
ఈ క్రమంలో దామోదర్రెడ్డి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అయితే, ఇవాళ( శుక్రవారం) రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థీవ దేహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు.
ఈ నేపథ్యంలో రాంరెడ్డి దామోదర్రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం రేవంత్రెడ్డి పరామర్శించారు.
రాంరెడ్డి దామోదర్రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
కాంగ్రెస్కి రాంరెడ్డి దామోదర్రెడ్డి చేసిన సేవలను సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు.
Updated Date - Oct 03 , 2025 | 02:45 PM