ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ABN, Publish Date - Dec 03 , 2025 | 01:54 PM

దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. గురువారం (03-12-2025) ఉదయం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతోపాటు ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయించాలని ప్రధానికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ జరగనుంది. ఈ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

1/4

దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. గురువారం (03-12-2025) ఉదయం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతోపాటు ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయించాలని ప్రధానికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

2/4

డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ జరగనుంది. ఈ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సైతం సీఎం రేవంత్ రెడ్డి కలిసి.. ఈ సమ్మిట్‌కు ఆహ్వానించారు.

3/4

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ వెంట.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం ఉన్నారు.

4/4

బుధవారం సాయంత్రమే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన విషయం విదితమే. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతోపాటు ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

Updated Date - Dec 03 , 2025 | 01:56 PM