ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS Leaders: మిర్చి రైతుల దగ్గరకు బీఆర్ఎస్ నేతలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Feb 25 , 2025 | 08:08 PM

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం నాడు బీఆర్ఎస్ నేతలు రైతులను పరామర్శించారు. రైతులను కలిసిన వారిలో మాజీ మంత్రి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

1/7

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం నాడు బీఆర్ఎస్ నేతలు రైతులను పరామర్శించారు.

2/7

రైతులను కలిసిన వారిలో మాజీ మంత్రి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

3/7

రైతుల సమస్యలను బీఆర్ఎస్ నేతలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు.

4/7

రేవంత్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

5/7

రైతులతో మాట్లాడుతుండగా మిర్చి ఘాటుకు బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

6/7

మిర్చిఘాటుకు దగ్గులు తుమ్ములతో నాయకులు సతమతమయ్యారు.

7/7

మిర్చి ఘాటుకు బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Updated Date - Feb 25 , 2025 | 08:15 PM