• Home » Mirchi

Mirchi

ఎర్ర బంగారం.. ‘సూపర్‌ 10 డీలక్స్‌’ నాటు మిర్చి క్వింటా రూ.32 వేలకు బిడ్డింగ్‌

ఎర్ర బంగారం.. ‘సూపర్‌ 10 డీలక్స్‌’ నాటు మిర్చి క్వింటా రూ.32 వేలకు బిడ్డింగ్‌

ఆ రైతు పొలంలో ఎర్ర బంగారం పండింది. ధర కూడా నషాళాన్ని అంటేలా ఉంది. ఎగుమతిదారులు ఆ టాప్‌ క్వాలిటీ మిర్చికి క్వింటాకు రూ.32 వేలు ఇస్తామని ముందుకొచ్చారు. అయితే ఇంకా ఎక్కువ ధర వస్తుందన్న ధీమాతో ఆ రైతు విక్రయించడానికి అంగీకరించలేదు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో ) ఇలా ఉన్నాయి. టమాట 18, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి రూ. 28లకు విక్రయిస్తున్నారు.

గుంటూరు మిర్చికి చైనా షాక్‌.. మూడు కంటైనర్ల తిరస్కరణ

గుంటూరు మిర్చికి చైనా షాక్‌.. మూడు కంటైనర్ల తిరస్కరణ

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మిర్చి ఎగుమతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని అక్కడి అధికారులు వెనక్కు పంపించారు.

మి‘రప్పా రప్పా’ ఎప్పుడో ?

మి‘రప్పా రప్పా’ ఎప్పుడో ?

మిరప రైతుల కష్టాలు తీరడం లేదు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉన్నప్పుడు దిగుబడి ఉండదు. దీంతో సాగు చేసిన రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు.

ఎరుపెక్కిన మార్కెట్‌

ఎరుపెక్కిన మార్కెట్‌

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఎరుపెక్కింది. గురువారం సుమారు 35 నుంచి 40వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది.

మిర్చి రాక.. మందగమనం

మిర్చి రాక.. మందగమనం

మిర్చి ఆగమనాలు గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి తగ్గాయి. దాదాపుగా 30 శాతం తక్కువగా పంట దిగుబడిని రైతులు విక్రయించడానికి తీసుకొస్తున్నారు.

మెరిసిన చపాట మిర్చి

మెరిసిన చపాట మిర్చి

వరంగల్‌ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం చపాట(దేశీ) మిర్చి ధరలు మెరిశాయి. నాలుగు సంవత్సరాల తరువాత దేశీ మిర్చి ధరలు పుంజుకుంటున్నాయి.

అర్ధరాత్రి మిరప దొంగలు..

అర్ధరాత్రి మిరప దొంగలు..

మండలంలోని పాల్తూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు మిరపకాయల చోరీకి పాల్పడ్డారు. రైతులు తెలిపిన మేరకు గ్రామానికి చెందిన వై. నాగరాజు రెండెకరాలు కౌలుకు తీసుకుని గుంటూరు కారం మిరపకాయలను సాగు చేశాడు.

ఘాటెక్కిన మిర్చి ధర..

ఘాటెక్కిన మిర్చి ధర..

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ గురువారం వండర్‌హాట్‌ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సృష్టించింది.

Farmers: మిర్చి రైతుకు నష్టాల ఘాటు!

Farmers: మిర్చి రైతుకు నష్టాల ఘాటు!

మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎర్ర బంగారం ధరలు నేలచూపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి ఒడిదొడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని వాపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి