Home » Farmers
ద్రాక్ష తోటలు పెరగడానికి, రుచికరమైన వైన్ తయారీకి పచ్చని వాతావరణం, సమృద్ధిగా నీరు ఉండాలని అనుకుంటారు. కానీ, ఇజ్రాయెల్లోని ఎండలు మండిపోయే 'నెగెవ్' ఎడారి ఈ అంచనాలను తలకిందులు చేసింది. ఎడారిలో ప్రత్యేకమైన ద్రాక్ష తోటల పెంపకంతో అద్భుతమైన వైన్ను తయారు చేసి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు అక్కడి రైతులు.
ఏపీలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు ఎరువుల వాడకంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో రైతులు పొలాలను దుక్కి చేశారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో వరి రైతులు ఎవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు.
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. పంటల కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రతిరోజూ రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రకేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేంద్రమంత్రులతో ప్రధాని చర్చించారు.
రొయ్యల ఫీడ్ ధరలను కొన్ని ఫీడ్ కంపెనీలు పెంచడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రైతాంగానికి ఇతోధికంగా సేవలు అందించాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిర్ణయించింది. ఈక్రమంలోనే టర్నోవర్ లక్ష్యాన్ని రూ. 4415 కోట్లుగా నిర్దేశించినట్లు బ్యాంకు చైర్మన్ అమాస రాజశేఖర్రెడ్డి చెప్పారు.
నకిలీ విత్తనాలను విక్రయించి రైతులను నిలువునా ముంచేశాడు ఓ విత్తన వ్యాపారి. వినుకొండ ప్రాంతంలో 'అజిత' పేరుతో విక్రయించిన కొత్త రకం వరి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోయారు.