ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bonalu 2025: అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పోటెత్తిన భక్తులు..

ABN, Publish Date - Jul 13 , 2025 | 07:32 PM

ఆషాఢ మాసం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

1/7

ఆషాఢం మాసం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా బోనాలు పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో పలు ప్రాంతాల్లోని వివిధ దేవాలయాల్లో కొలువు అమ్మవారికి భక్తులు బోనం సమర్పిస్తున్నారు.

2/7

ఆ క్రమంలో జులై 13వ తేదీ.. అంటే ఆదివారం కూకట్‌పల్లి జేఎన్‌టీయూ (హెచ్) ప్రాంగణంలోని అమ్మవారిని ఆ పరిసర ప్రాంతాల్లోని భక్తులు దర్శించుకున్నారు.

3/7

ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు మహిళలు బోనం సమర్పించారు.

4/7

అలాగే పోతురాజుల సైతం విన్యాసాలు చేశారు. అవి స్థానికులను ఆకట్టుకున్నాయి.

5/7

బోనం సమర్పించిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.

6/7

అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలి వస్తున్న భక్తులు

7/7

అమ్మవారి దర్శనం కోసం దేవాలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు.

Updated Date - Jul 13 , 2025 | 07:33 PM