ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన భట్టి విక్రమార్క

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:16 PM

Bhatti Vikramarka: భూపాలపల్లి జిల్లా, కొత్తపల్లి ఘోరి మండలం చెన్నాపూర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 33/11 కెవి సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, భూపాలపల్లి శాసన సభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు, సిఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

1/5

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూపాలపల్లి జిల్లా, కొత్తపల్లి ఘోరి మండలం, చెన్నాపూర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు.

2/5

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూపాలపల్లి జిల్లా, కొత్తపల్లి ఘోరి మండలం, చెన్నాపూర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు.

3/5

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూపాలపల్లి జిల్లా, కొత్తపల్లి ఘోరి మండలం, చెన్నాపూర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు.

4/5

వేదికపై మాట్లాడుతున్న భూపాలపల్లి శాసన సభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు..

5/5

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించిన విద్యుత్ సబ్ స్టేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం..

Updated Date - Jun 18 , 2025 | 12:16 PM