• Home » Bhupalpalle

Bhupalpalle

ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు..

ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిపై.. యువకుల దారుణం..

ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిపై.. యువకుల దారుణం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండల పరిధిలో అమానుష ఘటన వెలుగు చూసింది. పొనగండ్ల గ్రామంలో ఎనిమిదేళ్ల పసిపాపపై ఇద్దరు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

విద్యార్థులతో వెళుతున్న ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. అదృష్టం కొద్దీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే..

8న భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన

8న భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈనెల 8వతేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేగొండ మండంలోని కోటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.

భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం

భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం

భూపాలపల్లి జిల్లా సింగరేణి గనుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గనికి సంబంధించిన ల్యాంప్‌రూమ్‌లో మంటలు వ్యాపించాయి. గనిలో పనిచేసే కార్మికులకు సంబంధించిన 1500 ల్యాంప్‌లు మంటల్లో కాలిపోయాయి.

సాదా బైనామాలకు రైట్‌  రైట్‌..

సాదా బైనామాలకు రైట్‌ రైట్‌..

సాదా బైనామాలకు అడ్డంకులు తొలిగాయి. ఐదున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్‌ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Bhupalpally: నీటిలో విషం కలిపిన టీచర్‌పై హత్యాయత్నం కేసు

Bhupalpally: నీటిలో విషం కలిపిన టీచర్‌పై హత్యాయత్నం కేసు

తాగునీటిలో విషం కలిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన భూపాలపల్లి అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల ఉపాధ్యాయుడు పెండ్యాల రాజేందర్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది.

Saraswati Pushkaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు

Saraswati Pushkaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు సాగిన సరస్వతి పుష్కరాలు సోమవారం ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.

Car Accident: పుష్కరాలకు వెళుతుండగా ప్రమాదం

Car Accident: పుష్కరాలకు వెళుతుండగా ప్రమాదం

సరస్వతీ నది పుష్కరాలకు వెళుతున్న కుటుంబమొకటి.. పుష్కర స్నానం చేసి తిరిగొస్తున్న కుటుంబం మరొకటి! ఇరు కుటుంబాలు ప్రయాణిస్తున్న కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 13 మంది గాయపడ్డారు.

CM Revanth Reddy: కాళేశ్వరానికి మాస్టర్‌ ప్లాన్‌

CM Revanth Reddy: కాళేశ్వరానికి మాస్టర్‌ ప్లాన్‌

దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం అభివృద్ధికి ఎంత ఖర్చయినా నిధులు మంజూరు చేస్తామని, వెంటనే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి