• Home » Bhupalpalle

Bhupalpalle

భూపాలపల్లి జిల్లాలో లోటు వర్షపాతం

భూపాలపల్లి జిల్లాలో లోటు వర్షపాతం

భూపాలపల్లి జిల్లాలో వర్షం అంతంతమాత్రమే కురుస్తోంది. అడపాదడప తప్ప సమృద్ధిగా వాన కురిసింది లేదు.

భూపాలపల్లిలో దారుణం..  టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీవో మృతి

భూపాలపల్లిలో దారుణం.. టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీవో మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఆర్టీవో వెంకన్నపై లారీ దూసుకెళ్లడంతో మృతిచెందారు.

భూపాలపల్లి సింగరేణి గనిలో పేలిన మందుగుండు.. తప్పిన ప్రమాదం

భూపాలపల్లి సింగరేణి గనిలో పేలిన మందుగుండు.. తప్పిన ప్రమాదం

జిల్లాలోని సింగరేణి సంస్థకు చెందిన కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీకే) 5వ గనిలో సోమవారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.

పుష్కర స్నానం.. సకల పాప హరణం

పుష్కర స్నానం.. సకల పాప హరణం

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు ఆరో రోజుకు చేరాయి.

ఆ కేంద్రాలలో పెత్తనమంతా పురుషులదే..

ఆ కేంద్రాలలో పెత్తనమంతా పురుషులదే..

మహిళల పట్ల సర్కారు చిన్న చూపు చూస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.

మోటార్లు, వైర్లు దొంగతనం.. చాకచక్యంగా పట్టుకున్న రైతులు

మోటార్లు, వైర్లు దొంగతనం.. చాకచక్యంగా పట్టుకున్న రైతులు

పొలాల్లో మోటార్లు, వైర్లను దొంగలించేందుకు వచ్చిన దొంగలను రైతులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. మొరంచవాగు పరిసర ప్రాంతాల్లో గతంలో వరుసగా దొంగతనాలు జరగడంతో రైతులు అప్రమత్తమయ్యారు.

భూపాలపల్లి జిల్లాలో విషాదం.. కోతుల దాడిలో వ్యక్తి మృతి

భూపాలపల్లి జిల్లాలో విషాదం.. కోతుల దాడిలో వ్యక్తి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. కోతుల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌‌రెడ్డి

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌‌రెడ్డి

రైతు భరోసా రెండో విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నామని స్పష్టం చేశారు.

రైతులకు శుభవార్త.. ఆ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

రైతులకు శుభవార్త.. ఆ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

తెలంగాణ రైతులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'రైతు భరోసా' పథకం రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది.

హనుమాన్ మాలలో విద్యార్థి.. అనుమతించని స్కూల్ యాజమాన్యం..

హనుమాన్ మాలలో విద్యార్థి.. అనుమతించని స్కూల్ యాజమాన్యం..

హనుమాన్ మాలలో వచ్చిన విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి