8న భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన
ABN , Publish Date - Feb 04 , 2026 | 09:32 AM
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఈనెల 8వతేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేగొండ మండంలోని కోటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి: సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 8న భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రేగొండ మండంలోని కోటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం, భూపాలపల్లి(Bhupalapally)లో మునిసిపల్ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కోటంచ గ్రామంలో హెలీప్యాడ్ను, చుట్టు పక్కల ఉన్న రోడ్లను, ఆలయ పరిసరాలను ఎస్పీ సంకీర్త్ మంగళవారం పరిశీలించి సూచనలు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
థియేటర్లపై.. సినిమాల దండయాత్ర! తెలుగులోనే డజన్.. ఎలా చూడాల్రా నాయనా
Read Latest Telangana News and National News