ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవలో పీవీ సింధు దంపతులు

ABN, Publish Date - Oct 18 , 2025 | 09:32 PM

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు దంపతులు దర్శించుకున్నారు. భర్త వెంకట దత్తసాయితో కలిసి సింధు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

1/5

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు దంపతులు దర్శించుకున్నారు.

2/5

భర్త వెంకట దత్తసాయితో కలిసి సింధు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

3/5

సింధు దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి నిత్యకల్యాణ మహోత్సవంలో పీవీ సింధు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

4/5

ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన పూజల్లో పీవీ సింధు, సాయి జంట పాల్గొన్నారు.

5/5

అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి సింధు దంపతులుతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Updated Date - Oct 18 , 2025 | 09:32 PM