Home » PV Sindhu
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. కెరీర్లో 500 మ్యాచుల్లో విజయం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డు క్రియేట్ చేసింది.
ఇటీవలే జరిగిన మలేసియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే గాయం బారిన పడిన సింధు.. సుదీర్ఘ కాలం తర్వాత ఆ టోర్నీతోనే రీఎంట్రీ ఇచ్చింది. ఆటకు దూరమైన నాటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుందో తాజాగా సింధు వివరించింది.
మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు నిష్ర్కమించింది. శనివారం జరిగిన సెమీస్లో సింధు పరాజయం పాలైంది. సెమీ ఫైనల్ మ్యాచులో చైనాకు చెందిన రెండో సీడ్ వాంగ్ జి యి చేతిలో సింధు 16-21, 15-21 వరుస గేమ్లు కోల్పోయి ఓటమి పాలైంది.
మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు సెమీ ఫైనల్కు చేరుకుంది. ఆమె ప్రత్యర్థి జపాన్కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగుచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో.. సింధు తన తొలి ఆటను 21-11 తేడాతో గెలుచుకుంది.
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్ను ముందుగానే ముగిస్తున్నట్లు వెల్లడించింది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.
ప్రీక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ వాంగ్ జి యీని వరుస గేముల్లో చిత్తు చేయడంతో..భారత స్టార్ పీవీ సింధు ప్రపంచ చాంపియన్షి్పలో ఆరో పతకం సాధిస్తుందని భావించారు. కానీ సింధుకు నిరాశ తప్పలేదు...
తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మళ్లీ అదరగొట్టింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో వరుసగా మూడు గేమ్స్ గెలిచి క్వార్టర్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ప్రపంచ నెంబర్ 2 ప్లేయర్ వాంగ్ జీ యిని సింధు ఈజీగా ఓడించింది.
భారత షట్లర్లు పీవీ సింధు, ఉన్నతి హుడా, డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి చైనా ఓపెన్లో శుభారంభం చేశారు.
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత షట్లర్లపై అంచనాలు నెలకొన్నాయి. పీవీ సింధు, లక్ష్య సేన్, ప్రణయ్ తదితరులు ఈ టోర్నీలో పోటీ పడుతున్నారు
ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారని, వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు.