• Home » Yadadri Temple

Yadadri Temple

యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం.. భారీగా తరలివస్తున్న భక్తులు

యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం.. భారీగా తరలివస్తున్న భక్తులు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఈరోజు(ఆదివారం) అధికంగా ఉంది. వారాంతం కావడం, ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

యాదగిరిగుట్టలో భక్తుల సందడి.. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన జనం

యాదగిరిగుట్టలో భక్తుల సందడి.. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన జనం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్, ప్రత్యేక పూజల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు.

యాదాద్రి దేవస్థానంలో బంగారం, వెండి డాలర్లు మాయం.. ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్

యాదాద్రి దేవస్థానంలో బంగారం, వెండి డాలర్లు మాయం.. ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బంగారం, వెండి డాలర్ల మాయం వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఆలయ EO చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేశారు. అధికారులకు మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం..

యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం..

యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయంలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. ప్రచార శాఖలో దాదాపు రూ.10లక్షల విలువైన డాలర్లు అదృశ్యమైనట్టు ఆడిట్‌‌లో బయటపడింది.

Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి వేళ.. తెలంగాణలోని దేవాలయాలకు పోటెత్తిన భక్త జనం

Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి వేళ.. తెలంగాణలోని దేవాలయాలకు పోటెత్తిన భక్త జనం

ఈ రోజు మంగళవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు వివిధ క్షేత్రాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

 Kavitha Visiting Yadadri Temple: రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha Visiting Yadadri Temple: రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు

ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలని కవిత పేర్కొన్నారు.

Telugu States Temples Closed: భక్తులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత

Telugu States Temples Closed: భక్తులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత

చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు.

Yadagirigutta Temple: భక్తులకు అలర్ట్.. యాదగిరిగుట్ట  ఆలయం మూసివేత

Yadagirigutta Temple: భక్తులకు అలర్ట్.. యాదగిరిగుట్ట ఆలయం మూసివేత

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రేపు ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా 12 గంటలకు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి ఎల్లుండి ఉదయం తెల్లవారుజామున 3.30గంటలకు ఆలయాన్ని ఆలయ అధికారులు తెరవనున్నారు.

Yadagirigutta: యాదగిరిగుట్టలో శంఖు, చక్ర, నామాల పునరుద్ధరణ!

Yadagirigutta: యాదగిరిగుట్టలో శంఖు, చక్ర, నామాల పునరుద్ధరణ!

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపై శంఖు, చక్ర, నామాలు పునరుద్ధరించేందుకు అధికారులు యోచిస్తున్నారు.

CM Revanth Reddy: అది బీఆర్ఎస్ కాదు, దెయ్యాల రాష్ట్రసమితి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: అది బీఆర్ఎస్ కాదు, దెయ్యాల రాష్ట్రసమితి: సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తిరుమలాపూర్‌ బహిరంగ సభలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి తెలియచెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి