వైకుంఠ ఏకాదశి కోసం ముస్తాబవుతున్న తిరుమల..
ABN, Publish Date - Dec 29 , 2025 | 07:28 AM
తిరుమలలో కొలువైన దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆ స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ఆ పురుషోత్తముడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీ (మంగళవారం) వచ్చింది. ఈ రోజు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో తిరుమల మరింత రద్దీగా మారనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమలలో కొలువైన దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆ స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ఆ పురుషోత్తముడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీ (మంగళవారం) వచ్చింది. ఈ రోజు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో తిరుమల మరింత రద్దీగా మారనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.
జనవరి 8వ తేదీ వరకు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు భక్తులకు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వివిధ ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.
అలాగే వివిధ రకాల పూలతో వేదికలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
ఆనంద నిలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.
ఆనంద నిలయం వద్ద అష్టలక్ష్మిల విగ్రహాల ఏర్పాటు
శ్రీవారి ఆలయం ఎదుట వివిధ రకాల పూలతో వేదిక ఏర్పాటు
ముంచు దుప్పటి కప్పుకున్న తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు
విద్యుత్ దీపాల వెలుగుల్లో శ్రీవారి ఆలయం
విద్యుత్ దీపాల వెలుగుల్లో తిరుమల రహదారులు
తిరుమలలో విద్యుత్ వెలుగుల్లో రథంపై గీతాచార్యుడితో అర్జునుడు
విద్యుత్ వెలుగుల్లో తిరుమలలో ప్రవేశ ద్వారం.
Updated Date - Dec 29 , 2025 | 07:29 AM