• Home » TTD

TTD

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల మాడవీధులకు వేదాల పేర్లు

తిరుమల మాడవీధులకు వేదాల పేర్లు

తిరుమల శ్రీవారి ఆలయానికి నలు దిక్కులా ఉన్న మాడవీధులకు నాలుగు వేదాల పేర్లను టీటీడీ ఖరారు చేసింది. తూర్పు మాడవీధికి ఋగ్వేద మార్గం, దక్షిణ మాడవీధి యజుర్వేద మార్గం, పడమర మాడవీధిని....

తిరుమలలో శాశ్వత క్యూలైన్‌కు టెండర్‌ ఖరారు

తిరుమలలో శాశ్వత క్యూలైన్‌కు టెండర్‌ ఖరారు

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బాటగంగమ్మ సర్కిల్‌ నుంచి గోగర్భం సర్కిల్‌ వరకు శాశ్వత క్యూలైన్‌ ఏర్పాటుకు టీటీడీ ప్రతిపాదించింది.

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు

మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు

మే నెలలో తిరుమల శ్రీవారిని రికార్డుస్థాయిలో 25.46 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ మే 1వ తేదీ నుంచే వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయడంతో పాటు..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు

తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మే నెలలో రికార్డు స్థాయిలో  శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

మే మాసంలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు కావడం, విద్యాసంస్థలకు విరామం రావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారికి భారీ విరాళం.. ఎలక్ట్రిక్ బస్సు, యాపిల్ ట్యాబ్‌లు అందజేసిన నీరా రాడియా

శ్రీవారికి భారీ విరాళం.. ఎలక్ట్రిక్ బస్సు, యాపిల్ ట్యాబ్‌లు అందజేసిన నీరా రాడియా

తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త నీరా రాడియా దాదాపు రూ.1.13 కోట్ల విలువైన అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సును స్వామివారికి కానుకగా సమర్పించారు. దీంతోపాటు, రూ.20 లక్షల విలువైన 15 యాపిల్ ట్యాబ్‌లను కూడా ఆమె టీటీడీకి విరాళంగా ఇచ్చారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి