• Home » TTD

TTD

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

Tirumala: అనుమతుల్లేని దుకాణం!

Tirumala: అనుమతుల్లేని దుకాణం!

శ్రీవారి ఆలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్థాన మండపం ప్రవేశమార్గాన్ని (టీటీడీ బ్రాడ్‌కా్‌స్టకు వెళ్లే మార్గం) మూసివేసి టీ దుకాణం ఏర్పాటు చేయడం తిరుమలలో చర్చనీయాంశమైంది.

శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం

శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వీరే..

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వీరే..

తిరుమల శ్రీవారిని ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తిరుమల చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం (24-06-2026) ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

టీటీడీ నకిలీ సిఫార్సు లేఖ కలకలం.. ఎమ్మెల్సీ రాజశేఖర్ ఫిర్యాదు

టీటీడీ నకిలీ సిఫార్సు లేఖ కలకలం.. ఎమ్మెల్సీ రాజశేఖర్ ఫిర్యాదు

టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరుతో నకిలీ టీటీడీ లేఖ కలకలం రేపుతోంది. టీటీడీ దర్శనం కోసం ఎమ్మెల్సీ లెటర్ హెడ్‌తో నకిలీ సిఫార్స్ లేఖ తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి