ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Governor Jishnu Dev Verma: హైదరాబాద్‌లో దుర్గామాత పూజలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ABN, Publish Date - Sep 30 , 2025 | 07:29 AM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సవ్ కల్చరల్ అసోసియేషన్, ఇందిరా పార్క్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బెంగాలీ సమితి నిర్వహించిన దుర్గా పూజ ప్రారంభోత్సవంలోనూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1/11

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు కనకదుర్గమ్మ అమ్మవార్ల ఆలయాలతో పాటు వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు.

2/11

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సవ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఇందిరా పార్క్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బెంగాలీ సమితి నిర్వహించిన దుర్గా పూజ ప్రారంభోత్సవంలోనూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

3/11

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.

4/11

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు.

5/11

అమ్మవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

6/11

అమ్మవారికి హారతి ఇస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

7/11

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఫొటో దిగుతున్న నిర్వాహకులు

8/11

వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

9/11

జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

10/11

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

11/11

వేడుకల్లో పాల్గొన్న పలువురు భక్తులు

Updated Date - Sep 30 , 2025 | 07:35 AM