Governor Jishnu Dev Verma: హైదరాబాద్లో దుర్గామాత పూజలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ABN, Publish Date - Sep 30 , 2025 | 07:29 AM
హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సవ్ కల్చరల్ అసోసియేషన్, ఇందిరా పార్క్లోని ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బెంగాలీ సమితి నిర్వహించిన దుర్గా పూజ ప్రారంభోత్సవంలోనూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు కనకదుర్గమ్మ అమ్మవార్ల ఆలయాలతో పాటు వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సవ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఇందిరా పార్క్లోని ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బెంగాలీ సమితి నిర్వహించిన దుర్గా పూజ ప్రారంభోత్సవంలోనూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు.
అమ్మవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవారికి హారతి ఇస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఫొటో దిగుతున్న నిర్వాహకులు
వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
వేడుకల్లో పాల్గొన్న పలువురు భక్తులు
Updated Date - Sep 30 , 2025 | 07:35 AM