Pawan Kalyan: ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పవన్ కల్యాణ్కు ఆహ్వానం
ABN, Publish Date - Sep 19 , 2025 | 04:48 PM
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ ఈవో శీనానాయక్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 22 నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయని ఈవో శీనానాయక్ తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఆహ్వానించారు.
ఈ మేరకు పవన్ కల్యాణ్ను ఆలయ ఈవో శీనానాయక్ , పాలక మండలి సభ్యులు సచివాలయంలోని తన ఛాంబర్లో కలిశారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ పవన్ కల్యాణ్కు ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు.
పవన్ కల్యాణ్ను ఆశీర్వదిస్తున్న బ్రాహ్మణులు
కనకదుర్గమ్మ ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ను సన్మానించిన ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో శీనానాయక్ , పాలక మండలి సభ్యులు
Updated Date - Sep 19 , 2025 | 04:52 PM