ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nandamuri Balakrishna: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ

ABN, Publish Date - Sep 27 , 2025 | 02:33 PM

విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఇవాళ (శనివారం) దర్శించుకున్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారికి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. బాలకృష్ణకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

1/7

విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఇవాళ (శనివారం) దర్శించుకున్నారు.

2/7

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారికి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.

3/7

బాలకృష్ణకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

4/7

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. అందరినీ ఒకేలా కరుణించే తల్లి దుర్గమ్మ తల్లి అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ.

5/7

భక్తులకు దేవస్థానం అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని ప్రశంసించారు. దుర్గామాత ఈ ఏడాది 11 అవతారాలతో భక్తులపై కరుణ చూపుతోందని తెలిపారు బాలకృష్ణ.

6/7

ప్రతి అవతారంలోనూ భక్తులపై కరుణ చూపే మహా తల్లి దుర్గమ్మ తల్లి అని వెల్లడించారు.

7/7

ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) వీకే శీనా నాయక్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 02:33 PM