• Home » Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

ఎమ్మెల్యేలతో నందమూరి బాలకృష్ణ సరదా సంభాషణ

ఎమ్మెల్యేలతో నందమూరి బాలకృష్ణ సరదా సంభాషణ

అసెంబ్లీ లాబీలో పలువురు ఎమ్మెల్యేలతో నందమూరి బాలకృష్ణ సరదాగా సంభాషించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును డాకూ మహారాజ్ అని పిలిచారు బాలయ్య.

నాన్న ఆదేశాలతో అన్ని రకాల సేవలూ అందిస్తున్నాం: బాలకృష్ణ

నాన్న ఆదేశాలతో అన్ని రకాల సేవలూ అందిస్తున్నాం: బాలకృష్ణ

నాన్న నందమూరి తారక రామారావు ఆదేశాల మేరకు బసవతారకం ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తూ రోగులకు ఓదార్పునిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు..

కోట్లాది మంది భవిష్యత్తు రాజ్యాంగం

కోట్లాది మంది భవిష్యత్తు రాజ్యాంగం

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగంలోని ప్రతీ పదం వెనుక ప్రజల భవిష్యత్తు దాగుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Vande Bharath Express: హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. 27 నుంచి..

Vande Bharath Express: హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. 27 నుంచి..

అనంతపురం జిల్లాలోని హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. ఈనెల 27నుంచి వందే భారత్‌ ఎక్స్‏ప్రెస్ రైలు ఆగనుంది. యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్‌ రైలు.. 27వతేదీ నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో ఈ ఏరియా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Ananthapur News: భం.. అఖండ.. అనంతలో ఇద్దరు ఎమ్మెల్యేల ర్యాలీ

Ananthapur News: భం.. అఖండ.. అనంతలో ఇద్దరు ఎమ్మెల్యేల ర్యాలీ

జిల్లా కేంద్రం అనంతపురంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు. అఖండ-2 సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయిన సందర్భాన్ని పురష్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అటు బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 Nara Brahmani: హిందూపురం వస్తే.. పుట్టింటికి వచ్చినట్లుంది..

Nara Brahmani: హిందూపురం వస్తే.. పుట్టింటికి వచ్చినట్లుంది..

హిందూపురం వస్తే.. తన పుట్టింటికి వచ్చినట్లుగా ఉంటుందని రాష్ట్రమంత్రి నారా లోకేశ్‌ సతీమణి, హెరిటేజ్‌ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, విద్యర్థులు బ్రాహ్మణికి ఘనస్వాగతం పలికారు.

Nandamuri Balakrishna: హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా: నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా: నందమూరి బాలకృష్ణ

హిందూపురం అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు.

MP BK Parthasarathy: ‘పురం’లో వందే భారత్‌ ఆగుతుంది..

MP BK Parthasarathy: ‘పురం’లో వందే భారత్‌ ఆగుతుంది..

వందే భారత్‌ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.

Parthasarathi Fires Jagan: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

Parthasarathi Fires Jagan: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.

AP Assembly: కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వ్యాఖ్యలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగింపు

AP Assembly: కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వ్యాఖ్యలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగింపు

సినిమా నటులకు అవమానం జరిగిందని కామినేని శ్రీనివాస్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదానికి మూలమైన కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి