ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Damodar: సంగారెడ్డి జిల్లాలో నరసింహ స్వామి హోమం.. పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ

ABN, Publish Date - Oct 25 , 2025 | 07:29 PM

సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణా కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా మహా నరసింహా హోమం , గర్భాలయ యంత్ర స్థాపన పూజ కార్యక్రమం ఇవాళ(శనివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐసీసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

1/18

సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణా కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా మహా నరసింహా హోమం , గర్భాలయ యంత్ర స్థాపన పూజ కార్యక్రమం ఇవాళ(శనివారం) జరిగింది.

2/18

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐసీసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

3/18

మహా నరసింహా హోమంలో పూజలు చేస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ

4/18

మంత్రి దామోదర రాజనర్సింహతో హోమం జరిపిస్తున్న బ్రాహ్మణులు

5/18

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు.

6/18

ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణా కల్చరల్ సెంటర్‌లో రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్టించి సనాతన ధర్మ మహోన్నత సంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నారని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రశంసించారు.

7/18

విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

8/18

హరే కృష్ణా కల్చరల్ సెంటర్ నిర్మాణం నమూనా పరిశీలిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ

9/18

విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి దామోదర రాజనర్సింహ

10/18

సనాతన ధర్మ మహోన్నత విలువలను ప్రాచుర్యంలోకి తేవటానికి అద్భుత అధ్యాత్మిక సంస్కృత కేంద్రంగా హరే కృష్ణా కల్చరల్ సెంటర్‌ నిలుస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు .

11/18

విద్యార్థులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ

12/18

విద్యార్థులకి భోజనం వడ్డిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

13/18

అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐసీసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలసి జెండా ఊపి ప్రారంభించారు .

14/18

హోమంలో పూజలు చేస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

15/18

హోమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

16/18

హరే కృష్ణ కల్చరల్ సెంటర్‌ నిర్వాహకులతో హరే కృష్ణా కల్చరల్ సెంటర్‌ నిర్వాహకులు

17/18

హోమంలో భాగంగా ప్రదక్షిణలు చేస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

18/18

అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద కిచె‌న్‌ను మంత్రి పరిశీలించారు . ఆధునిక వంట గదులను , స్నాక్స్, ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్, కటింగ్ మెషిన్‌లను పరిశీలించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్‌లో పాఠశాల విద్యార్థులకు భోజనం వడ్డించి, వారితో కలసి మంత్రి దామోదర్ రాజనర్సింహ సహా పంక్తి భోజనం చేశారు.

Updated Date - Oct 25 , 2025 | 07:34 PM