ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Visakha: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 14 , 2025 | 10:07 AM

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతించారు.

1/6

విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

2/6

ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికిన కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు

3/6

విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

4/6

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికి, అల్పాహార విందు ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు

5/6

అల్పాహార విందులో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు

6/6

ఏపీ అభివృద్ధిలో కీలకం కానున్న విశాఖ భాగస్వామ్య సదస్సు

Updated Date - Nov 14 , 2025 | 10:13 AM