ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ

ABN, Publish Date - Dec 14 , 2025 | 08:47 PM

తిరుపతి - రేణిగుంట జాతీయ రహదారిపై భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ నేతలు భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, టీడీపీ నేతలు బొజ్జల సుధీర్ రెడ్డి, నరసింహ యాదవ్, జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

1/8

తిరుపతి - రేణిగుంట జాతీయ రహదారిపై భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదివారం ఆవిష్కరించారు.

2/8

అనంతరం సీఎం ధామీ మాట్లాడుతూ.. పదవుల కంటే ప్రజలకు సేవ చేయడమనేది వాజ్‌పేయి జీవితం అందరికీ నేర్పిస్తుందన్నారు. పోక్రాన్ అణు పరీక్షల నుంచి దేశ అభ్యున్నతి కోసం ఆయన చేసిన ప్రతి ప్రయత్నం అనన్య సామాన్యమైనదని పేర్కొన్నారు.

3/8

అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగుల కోసమే ఆయన ఆలోచించేవారని వివరించారు. వాజ్‌పేయి ఆదర్శాలను కొనసాగిస్తూ.. ప్రధాని మోదీ ఆత్మనిర్భర భారత్ దిశగా దేశాన్ని నడుపుతున్నారని చెప్పారు.

4/8

ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడారు.

5/8

ఉత్తరాఖండ్ సీఎంను ఏపీ బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు.

6/8

ఆధునిక విమానాశ్రయాలు, గగన్‌యాన్, చంద్రయాన్, వందేభారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఆశ్చర్య పోయేలా ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని సీఎం ధామీ ప్రశంసించారు.

7/8

ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు భారీగా తరలి వచ్చారు.

8/8

ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్, బీజేపీ నేతలు భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, టీడీపీ నేతలు బొజ్జల సుధీర్ రెడ్డి, నరసింహ యాదవ్, జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 08:51 PM