ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Bhuvaneshwari: కుప్పం నియోజకవర్గంలో విద్యార్థులను అప్యాయంగా పలకరించిన నారా భువనేశ్వరి

ABN, Publish Date - Nov 22 , 2025 | 06:53 AM

నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని స్థానిక అధికారులకు సూచించారు. అంతకుముందు విజలాపురం నుంచి రోడ్డు మార్గంలో వస్తుండగా స్కూలు విద్యార్థులను చూసి కారు దిగి వారిని అప్యాయంగా పలకరించారు. విద్యార్థులతో ఫొటోలు దిగి సందడి చేశారు.

1/5

విజలాపురం నుంచి రోడ్డు మార్గంలో వస్తుండగా స్కూలు విద్యార్థులను చూసి కారు దిగి వారిని అప్యాయంగా పలకరించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.

2/5

విద్యార్థులతో మాట్లాడుతున్న నారా భువనేశ్వరి.

3/5

శాంతిపురం మండలం కెనమకులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వైభవ్ కాంప్లెక్స్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు.

4/5

విద్యార్థులతో ఫొటో దిగుతున్న నారా భువనేశ్వరి.

5/5

శ్రీ లక్ష్మీ వైభవ్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్న నారా భువనేశ్వరి.

Updated Date - Nov 23 , 2025 | 08:16 AM