Home » Kuppam
రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయాలను స్మరించుకుంటూ కుప్పంలో సోమవారం టీడీపీ ఆఽధ్వర్యంలో సాగిన విజయోత్సవ ర్యాలీ సాగింది.
జిల్లాలో 30 యాక్టు అమల్లో ఉన్నందున బహిరంగ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వైసీపీ శ్రేణులు వినిపించుకోలేదు.
కుప్పం ప్రాంతం గతంలో నీటి వనరులు లేక కరువుతో అల్లాడింది. నేడు ఆధునిక ఉద్యానవన సాగు, హంద్రీ-నీవా కాలువల ద్వారా నీటి లభ్యత, ఇజ్రాయెల్ సాంకేతికతతో బంగారు భూమిలా మారుతోంది.
కుప్పం... ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం! ఆయన సొంత ఊరు నారావారిపల్లె ఉన్నది చంద్రగిరి నియోజకవర్గంలో! ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యింది చంద్రగిరి నుంచే! కానీ... పలు కారణాలతో చంద్రబాబు ‘కుప్పం’ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.
మనం ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే.. అదే మీ అభివృద్ధికి తొలిమెట్టు అని మహిళలను ఉద్దేశించి ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో ఈరోజు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. వివేకవంతమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాలని వారికి సూచించారు. కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం స్థానిక పీఈఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో నారా భువనేశ్వరి సమావేశమయ్యారు.
గుడుపల్లె మండలంలోని పొగురుపల్లెలో ఇండస్ట్రియల్ పోలీ్సస్టేషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
రామకుప్పం జంట హత్యల కేసులో అందరూ అనుకున్నదే నిజమైంది. సమీప బంధువైన మైనర్ బాలుడే వారిని దారికాచి హత్య చేసినట్లు తేలింది.
గొడ్డలి పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పైనా విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు జగన్ అండ్ కో ఫండింగ్ ఇస్తోందని ధ్వజమెత్తారు.