ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు..

ABN, Publish Date - May 04 , 2025 | 12:18 PM

తిరుమల శ్రీవారి ఆలయంపై మబ్బులు కమ్మాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయం ముందు భక్తులు తడుస్తూ పరుగులు తీశారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.

1/7

తిరుమలలో ఒక్కసారిగా శ్రీవారి ఆలయంపై మబ్బులు కమ్మాయి.

2/7

శ్రీవారి ఆలయం వద్ద కురుస్తున్న భారీ వర్షం...

3/7

తిరుమలలో కురుస్తున్న భారీ వర్షానికి షెల్టర్ కోసం పరుగులు తీస్తున్న భక్తులు...

4/7

వర్షంలో తడవకుండా చిన్నారిని టవల్ కప్పి తీసుకువెళుతున్న ఓ తండ్రి..

5/7

తిరుమలలో కురుస్తున్న వర్షంలో తడుసుకుంటూ వెళుతున్న భక్తులు...

6/7

శ్రీవారి ఆలయం వద్ద కురుస్తున్న వర్షం.. తడుచుకుంటూవెళుతున్న భక్తులు..

7/7

కాస్త వర్షం తగ్గడంతో భక్తులు తమ రూములకు వెళుతున్న దృశ్యం..

Updated Date - May 04 , 2025 | 12:18 PM