• Home » Chittoor

Chittoor

Ditwa: తిరుపతి జిల్లాకు నేడు భారీ వర్ష సూచన

Ditwa: తిరుపతి జిల్లాకు నేడు భారీ వర్ష సూచన

గత ఆరు గంటల్లో ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరప్రాంతాల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలిన దిత్వా.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.

Elephant: ఆపరేషన్‌ గజ

Elephant: ఆపరేషన్‌ గజ

కాలు విరిగి చెరువులో కదల్లేని స్థితిలో ఉండిపోయిన ఒక ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోంది.

Boyakonda: బోయకొండలో ఆన్‌లైన్‌ సేవలు

Boyakonda: బోయకొండలో ఆన్‌లైన్‌ సేవలు

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ భక్తుల సౌకర్యం కోసం అమ్మవారి సేవలు ఆన్‌లైన్‌ ద్వారా కూడా పొందవచ్చునని ఈవో ఏకాంబరం పేర్కొన్నారు.

Elephant : పంటలపై ఏనుగు దాడి

Elephant : పంటలపై ఏనుగు దాడి

పులిచెర్ల మండలంలోని పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ఆగడంలేదు. కమ్మపల్లె పంచాయతీలో శనివారం రాత్రి బీభత్సం సృష్టించింది.

Ditwah Cyclone: కొనసాగుతున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్.!

Ditwah Cyclone: కొనసాగుతున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్.!

బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు. సహాయక చర్యల్లో భాగంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారయణలు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు.

TDP Leader: పాపం.. ఆ జిల్లా టీడీపీ నేత ఇక లేరు...

TDP Leader: పాపం.. ఆ జిల్లా టీడీపీ నేత ఇక లేరు...

రైలు ఢీకొని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడొకరు మృతిచెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నర్రావుల బాబు అనే టీడీపీ నాయకుడు నెల్లూరు జిల్లా గూడూరుకు వెళ్లాడు. అక్కడ రైలు పట్టాలు దాడుతుంగా అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు

Leopard: బాబోయ్ చిరుత.. భయాందోళనలో ఎస్వీయూ స్టాఫ్

Leopard: బాబోయ్ చిరుత.. భయాందోళనలో ఎస్వీయూ స్టాఫ్

ఎన్వీయూలో మరోసారి చిరుత సంచారంతో సిబ్బంది, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి ఎస్వీయూలోని కోళ్ల గూడుపై చిరుత దాడి చేసింది.

Nara Bhuvaneshwari:  తమిళంలో పలకరించిన భువనేశ్వరి.. ఎలారిక్కిం సౌగ్యమా అంటూ..

Nara Bhuvaneshwari: తమిళంలో పలకరించిన భువనేశ్వరి.. ఎలారిక్కిం సౌగ్యమా అంటూ..

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబానాయుడు సతీమణి భువనేశ్వరి తమిళంలో మాట్లాడారు. ఎలారిక్కిం సౌగ్యమా... అంటూ పలకరించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. అయితే.. అక్కడికి విచ్చేసిన వారితో తమిళంలో మాట్లాడారు.

AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

రూ.7 కోట్ల దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా గుడిపాల వాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సైతం ఈ విషయాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. అలాగే ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Parakamani Case: సతీష్ మరణంపై శాలివాహన కుమ్మర సంఘం సంచలన వ్యాఖ్యలు

Parakamani Case: సతీష్ మరణంపై శాలివాహన కుమ్మర సంఘం సంచలన వ్యాఖ్యలు

టీటీడీ పరాకమణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని శాలివాహన కుమ్మర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సతీష్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి