Home » Chittoor
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పోలీసుల నిబంధనలపై ఆ పార్టీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, దొరబాబుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) బుధవారం నాటికి 13వ రోజుకు చేరుకుంది.
శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) శ్రీవారి సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Lokesh) యువగళం పాదయాత్ర 12వ రోజు ముగిసింది.
నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్ర (Padayatra).. జగన్ రెడ్డి పాదయాత్ర మాదిరిగా ఓట్ల వేట కోసం సాగుతున్నది కాదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.
చిత్తూరు: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra)లో చిత్తూరు న్యాయవాదులు (Lawyers) పాల్గొన్నారు.
తిరుపతి ఎస్బీఐ ముందు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ సోమవారం ఉదయం నిరసనకు దిగారు.
నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ఆదివారం పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది.
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నాటికి పదో రోజుకు చేరింది.
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో రేపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర సాగనుంది