Home » Chittoor
కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశించారు.
నకిలీ కేటుగాళ్లు చెలరేగిపోయారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేశారు.
ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో రైతులు పొలాలను దుక్కి చేశారు.
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం కాకుండా, బుధవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో శాంతిపురం మండలం డుంకుమానపల్లె వద్ద హెలిప్యాడ్కు చేరుకుంటారు.
ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం కోసమే జైళ్లు అని హోంమంత్రి అనిత అన్నారు. ఏపీలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు.
పర్యాటక అభివృద్ధి సంస్థ తరహాలో ఏపీ పీటీడీ టూరిజం త్వరలో అందుబాటులోకి రానుంది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ ద్వారా టూరిజం అమలు చేయాలని ప్రకటించారు.
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఒకప్పుడు అందరూ ఒకే ఇంట్లో బతికేవారు. కష్టమో నష్టమో కలిసి పంచుకునేవారు. ఎవరైనా తప్పు చేస్తే పెద్దలు మందలించేవారు. కుటుంబ సభ్యుల మధ్య సర్దుబాటు చేసేవారు. ఇ
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
హంద్రీ-నీవా కాలువల్లో కృష్ణా జల ప్రవాహం ఆగిపోవడంతో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.