• Home » Chittoor

Chittoor

చిత్తూరు జిల్లాలో దొంగల ముఠా హల్‌చల్

చిత్తూరు జిల్లాలో దొంగల ముఠా హల్‌చల్

చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్‌పురం మండలంలో దొంగల ముఠా హల్‌చల్ చేసింది. ఈ ముఠా రాత్రి సమయాల్లో ఇంటి తలుపులను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతోంది.

ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్

ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. వరి, టమాటా పంటల ధ్వంసం

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. వరి, టమాటా పంటల ధ్వంసం

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి.

శ్రీకాళహస్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురి అరెస్ట్

శ్రీకాళహస్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురి అరెస్ట్

శ్రీకాళహస్తిలో సంచలనంగా మారిన హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర నేరచరిత్ర కలిగిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

TDP: కుప్పంలో టీడీపీ విజయోత్సవం

TDP: కుప్పంలో టీడీపీ విజయోత్సవం

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయాలను స్మరించుకుంటూ కుప్పంలో సోమవారం టీడీపీ ఆఽధ్వర్యంలో సాగిన విజయోత్సవ ర్యాలీ సాగింది.

YCP: ర్యాలీలకు వైసీపీ శ్రేణుల సమాయత్తం

YCP: ర్యాలీలకు వైసీపీ శ్రేణుల సమాయత్తం

జిల్లాలో 30 యాక్టు అమల్లో ఉన్నందున బహిరంగ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వైసీపీ శ్రేణులు వినిపించుకోలేదు.

ఆత్మవిశ్వాసమే స్త్రీ అభివృద్ధికి తొలిమెట్టు

ఆత్మవిశ్వాసమే స్త్రీ అభివృద్ధికి తొలిమెట్టు

మనం ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే.. అదే మీ అభివృద్ధికి తొలిమెట్టు అని మహిళలను ఉద్దేశించి ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.

రేపటి నుంచి ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాల ఏర్పాటు

రేపటి నుంచి ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో ఇటీవల పెరిగిన బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

పంటల బీమాపై  ఆసక్తి చూపని రైతులు

పంటల బీమాపై ఆసక్తి చూపని రైతులు

జిల్లాలో ఇప్పటికి సాగైంది 21037 ఎకరాలు. ఇందులో 3569.42 ఎకరాల్లోని పంటకే రైతులు బీమా చేశారు. మిగతా వారు ఎందుకనో ఆసక్తి చూపడం లేదు. ఎల్‌నినో నేపథ్యంలో పంటలు ఎండిపోయినా.. బీమా చేస్తే దీమాగా ఉంటుందని అధికారులు చెబుతున్నా, చూద్దాం లే.. అంటూ సరిపెట్టేస్తున్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి