ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మే డే ర్యాలీలో పాల్గొన్న సీపీఐ నేత నారాయణ

ABN, Publish Date - May 01 , 2025 | 12:48 PM

మే 1వ తేదీ. మే డే. కార్మిక దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో కార్మిక సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

1/7

రాజమహేంద్రవరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీపీఐ నేత నారాయణ

2/7

ర్యాలీలో పాల్గొన్న కార్మిక సోదరులు

3/7

ర్యాలీలో కార్మిక వర్గాలకు అనుకూలంగా నినాదాలు

4/7

మే డే సందర్భంగా జెండాను ఎగురవేసి.. అనంతరం జెండాకు సెల్యూట్ చేస్తున్న నారాయణతోపాటు కార్మిక సోదరులు

5/7

కార్మిక సోదరులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న నారాయణ

6/7

ఈ సభకు హాజరైన కార్మిక సోదరులు

7/7

మే డే సందర్భంగా రాజమహేంద్రవరంలో సాంస్కృతిక కార్యక్రమం. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకు తుపాకీ గుళ్లు ఎక్కు పెట్టిన ఆంగ్లేయులు.

Updated Date - May 01 , 2025 | 12:51 PM