ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

ABN, Publish Date - Oct 11 , 2025 | 07:56 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

1/7

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం శుక్రవారం జరిగింది.

2/7

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

3/7

మంత్రులకు ఏపీ అభివృద్ధి గురించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

4/7

విశాఖపట్నం 2028 నాటికి దేశంలో ఒక ప్రత్యేక సిటీగా ఉండబోతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

5/7

2028 నాటికి విశాఖపట్నంలో ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు.

6/7

ముంబై తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందబోతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

7/7

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్‌లో 4 లక్షల 70 వేల మంది ఉన్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 08:00 AM