• Home » AP Cabinet Meet

AP Cabinet Meet

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. నిర్ణయాలు ఇవే

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. నిర్ణయాలు ఇవే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం నిర్వకాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని.. అప్పటి నుంచి ఈ రెండేళ్లలో ఏం చేశామో శాఖల వారీగా ఈనెల 28లోపు ప్రజలకు వివరించాలన్నారు.

ఏపీ కేబినెట్‌ సమావేశం.. వెన్నునొప్పితో మధ్యలోనే వెళ్లిపోయిన పవన్‌ కల్యాణ్‌

ఏపీ కేబినెట్‌ సమావేశం.. వెన్నునొప్పితో మధ్యలోనే వెళ్లిపోయిన పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం.. మంత్రులతో చర్చిస్తున్నారు.

వారానికి ఒక రోజు నో వెహికల్ డే: సీఎం చంద్రబాబు

వారానికి ఒక రోజు నో వెహికల్ డే: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు.

అగ్రిగోల్డ్ కేసు.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి: సీఎం ఆదేశం

అగ్రిగోల్డ్ కేసు.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి: సీఎం ఆదేశం

అగ్రిగోల్డ్ బాధితులకు ఆరునెలల్లో న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.

ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు

ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ఈరోజు రాష్ట్ర సచివాలయంలోని ఐదోబ్లాక్‌లో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు.

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదముద్ర

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదముద్ర

గురువారం ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 2,540 కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

ఏపీ కేబినెట్‌ ఎజెండా తయారీ ప్రక్రియలో మార్పులు..

ఏపీ కేబినెట్‌ ఎజెండా తయారీ ప్రక్రియలో మార్పులు..

AP ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో కేబినెట్ ఎజెండా తయారీ, మెమోల సమర్పణకు సంబంధించి నూతన టైమ్‌లైన్స్‌ను విధిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కేబినెట్ ఎజెండాను వాట్సాప్ ద్వారా పంపిణీ చేయకూడదని నిర్ణయించింది.

రాను రాను వ్యవస్థలు క్లిష్టంగా మారుతున్నాయి.. అధికారుల తీరును తప్పుబట్టిన సీఎం

రాను రాను వ్యవస్థలు క్లిష్టంగా మారుతున్నాయి.. అధికారుల తీరును తప్పుబట్టిన సీఎం

ఏపీ కేబినెట్ సమావేశంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వ్యవస్థలు రాను రాను మరింత ఉపయోగపడాల్సింది పోయి క్లిష్టంగా మారుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి