• Home » AP Cabinet Meet

AP Cabinet Meet

వారానికి ఒక రోజు నో వెహికల్ డే: సీఎం చంద్రబాబు

వారానికి ఒక రోజు నో వెహికల్ డే: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు.

అగ్రిగోల్డ్ కేసు.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి: సీఎం ఆదేశం

అగ్రిగోల్డ్ కేసు.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి: సీఎం ఆదేశం

అగ్రిగోల్డ్ బాధితులకు ఆరునెలల్లో న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.

ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు

ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ఈరోజు రాష్ట్ర సచివాలయంలోని ఐదోబ్లాక్‌లో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు.

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదముద్ర

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదముద్ర

గురువారం ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 2,540 కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

ఏపీ కేబినెట్‌ ఎజెండా తయారీ ప్రక్రియలో మార్పులు..

ఏపీ కేబినెట్‌ ఎజెండా తయారీ ప్రక్రియలో మార్పులు..

AP ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో కేబినెట్ ఎజెండా తయారీ, మెమోల సమర్పణకు సంబంధించి నూతన టైమ్‌లైన్స్‌ను విధిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కేబినెట్ ఎజెండాను వాట్సాప్ ద్వారా పంపిణీ చేయకూడదని నిర్ణయించింది.

రాను రాను వ్యవస్థలు క్లిష్టంగా మారుతున్నాయి.. అధికారుల తీరును తప్పుబట్టిన సీఎం

రాను రాను వ్యవస్థలు క్లిష్టంగా మారుతున్నాయి.. అధికారుల తీరును తప్పుబట్టిన సీఎం

ఏపీ కేబినెట్ సమావేశంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వ్యవస్థలు రాను రాను మరింత ఉపయోగపడాల్సింది పోయి క్లిష్టంగా మారుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు.

‘కొత్త పలుకు’పై వైసీపీ వ్యాఖ్యలు.. కేబినెట్‌లో చర్చ.. సీఎం ఫైర్

‘కొత్త పలుకు’పై వైసీపీ వ్యాఖ్యలు.. కేబినెట్‌లో చర్చ.. సీఎం ఫైర్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ కేబినెట్‌లో చర్చ జరిగింది. వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

అమరావతికి చట్టబద్ధత.. క్యాబినెట్ కీలక తీర్మానం

అమరావతికి చట్టబద్ధత.. క్యాబినెట్ కీలక తీర్మానం

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలతో పాటు, అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది.

ఏపీలో 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లే లక్ష్యం: మంత్రి నాదెండ్ల

ఏపీలో 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లే లక్ష్యం: మంత్రి నాదెండ్ల

ఎల్పీజీ సిలెండర్లకు బదులుగా పైప్డ్ గ్యాస్‌ను వాడేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీఎన్‌జీ ద్వారా గ్యాస్ నిరంతరం సరఫరా అవుతుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి