ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Dec 03 , 2025 | 07:50 PM

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా..మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న పంటలను సీఎం పరిశీలించారు.

1/5

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా..మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

2/5

నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న పంటల వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు.

3/5

అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మెరుగైన సాగు విధానాలను పాటించిన రైతులను సన్మానించారు.

4/5

ఏపీలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

5/5

రైతుల అభివృద్ధి కోసం పంచసూత్రాలను అమలు చేస్తున్నామని, ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు.

Updated Date - Dec 03 , 2025 | 07:52 PM