ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి

ABN, Publish Date - Dec 12 , 2025 | 08:35 PM

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద శుక్రవారం ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం నుంచి తెలంగాణలోని భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

1/4

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద శుక్రవారం ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

2/4

ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం నుంచి తెలంగాణలోని భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

3/4

బస్సులోని ప్రయాణికులంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

4/4

ఈ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాద ఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి హోం మంత్రి అనిత చేరుకుని క్షతగాత్రులతోపాటు మృతుల బంధువులతో మాట్లాడారు.

Updated Date - Dec 12 , 2025 | 08:37 PM