ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: నాసిక్‌లో గోదావరి ఉధృతి..మునిగిన ఆలయాలు

ABN, Publish Date - Jul 07 , 2025 | 03:15 AM

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా భారీ వర్షాలతో వణుకుతోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో..

నాసిక్‌, జూలై 6: మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా భారీ వర్షాలతో వణుకుతోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. రామకుండ్‌ ప్రాంతంలోని దేవాలయాలు నీట మునిగిపోయాయి. శనివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురియడంతో.. గోదావరి ఉప్పొంగి.. గోరారామ్‌-కాలారామ్‌ ఆలయం, ముక్తిధామ్‌, దుతొండియా ఆంజనేయుడి మందిరం(వరద హెచ్చరికగా భావించే ఆలయం)లో వరద కొనసాగుతోంది.

Updated Date - Jul 07 , 2025 | 03:15 AM