• Home » Flood Victims

Flood Victims

అస్సాం వరద మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల ఎక్స్‌గ్రేషియా

అస్సాం వరద మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల ఎక్స్‌గ్రేషియా

అస్సాం వరద ప్రాంతాల్లో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించింది. వరద తీవ్రత, నష్టాన్ని అంచనావేసింది. శివసాగర్ జిల్లాలో మరో ఏడుగురు మృతి చెందడంతో అస్సాం వరదల కారణంగా చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 75కు పెరిగింది.

అస్సాంలో వరదల బీభత్సం..  4.45 లక్షల మంది  నిరాశ్రయులు

అస్సాంలో వరదల బీభత్సం.. 4.45 లక్షల మంది నిరాశ్రయులు

అస్సాంలో వరద ఉధృతి స్వల్పంగా మెరుగుపడింది. గత 24 గంటల్లో కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ, రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఇంకా 4.45 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురవుతున్నారు.

జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 11 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 11 మంది మృతి

జమ్మూకశ్మీర్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వరదల ధాటికి కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

Pawan Kalyan: మొంథా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి:  పవన్ కల్యాణ్

Pawan Kalyan: మొంథా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: పవన్ కల్యాణ్

మొంథా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని అధికారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు.

CM Revanth Reddy:  మొంథా తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: మొంథా తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్‌ రెడ్డి

మొంథా తుఫాన్‌ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులని ఆదేశించారు.

Cyclone Mocha Damages Crops: 4,47,864 ఎకరాల్లో పంట నష్టం

Cyclone Mocha Damages Crops: 4,47,864 ఎకరాల్లో పంట నష్టం

మొంథా తుఫాను రాష్ట్ర రైతాంగం నడ్డివిరిచింది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ఊహించని విధంగా దెబ్బతీసింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా...

AP flood relief: ఏపీలో మొంథా తుఫాను విలయం.. ప్రాణాలు కాపాడుతున్న డ్రోన్లు..

AP flood relief: ఏపీలో మొంథా తుఫాను విలయం.. ప్రాణాలు కాపాడుతున్న డ్రోన్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాను అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఎంతో మంది వరద నీటిలో చిక్కుకున్నారు. వారి కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.

Cyclone Montha On AP Govt:మొంథా తుఫాను నష్టాన్ని అంచనా వేస్తున్న ఏపీ ప్రభుత్వం

Cyclone Montha On AP Govt:మొంథా తుఫాను నష్టాన్ని అంచనా వేస్తున్న ఏపీ ప్రభుత్వం

మొంథా తుఫాను వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు.

Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్టు.. పలు రైళ్లు రద్దు

Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్టు.. పలు రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

Cyclone Montha: బాధితులకు నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలి: మంత్రి నారా లోకేష్

Cyclone Montha: బాధితులకు నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలి: మంత్రి నారా లోకేష్

మొంథా తుఫాను దృష్ట్యా వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి