Home » Maharashtra
మహారాష్ట్రలో వైద్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.
శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ కలిసికట్టుగా మరాఠా ప్రజల ప్రయోజనాల కోసం బీఎంసీ ఎన్నికలకు వెళ్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు
మరాఠా ప్రజలకు కంచుకోటగా దాదర్, శివడి, వోర్లి, ములుంద్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సీట్ల పంపకాలపై ఇంతకుముందు రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అయితే దాదాపు అన్నిచోట్ల ఆమోదయోగ్యమైన రీతిలో తాజాగా పరిష్కారం కుదిరినట్టు చెబుతున్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం, మహాయుతి కూటమి 214 స్థానాల్లో గెలుపును ఖాయం చేసుకోగా, బీజేపీ 118 స్థానాల్లో ఆధిపత్య సాగిస్తోంది.
బీఎంసీతో పాటు మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ను డిసెంబర్ 25న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2026 జనవరి 15న ఒకే విడతలో ఈ ఎన్నికలు జరుగనున్నారు. జనవరి 16న ఫలితాలు వెలువడతాయి
లోకాయుక్త చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదంటూ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతూ జనవరి 30 నుంచి నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల వయసులో శుక్రవారం కన్నుమూశారు.
ఓ చిన్నారి ఏడాది వయసులోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. బుడిబుడి నడకలు వేసే వయసులో ఈత కొడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. కేవలం 10 నిమిషాల 8 సెకన్లలోనే 100 మీటర్ల దూరం ఈత కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో చిరుత సంచారం కలకలానికి దారి తీసింది. చిరుత దాడిలో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. అయితే, అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి చిరుతకు మత్తుమందు ఇచ్చి బంధించారు.
కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.