Home » Maharashtra
పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీల డిలీటెడ్ మొబైల్ డేటాను పోలీసులు రికవర్ చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మంగళవారం భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు.
దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయం (ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్) నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లా ...
మూడేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన ఒక నిందితుడికి పుణె ఫాస్ట్ ట్రాక్ కోర్టు తాజాగా మరణ శిక్ష విధించింది. ఈ కేసు అత్యంత అరుదైనదని అడిషనల్ జడ్జి పేర్కొన్నారు.
పుణెకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరీతో ఫోన్లో మాట్లాడినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే చేసిన 'రెక్కలు విరగ్గొట్టారు' అనే వ్యాఖ్యలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కౌంటర్ ఇచ్చారు.
పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్య జరిగిన 10 రోజుల తర్వాత నిందితులు సియా, చేతన్ చౌదరీలను క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం లోహగడ్ కోట దగ్గరకు తీసుకెళ్లారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ముంబై నుంచి నాగ్పూర్కు ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు.