Home » Maharashtra
దేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలూ వెలువడ్డాయి.
ముంబై-షోలాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పుణె స్టేషన్లోకి ప్రవేశిస్తుండగా సోమవారం సాయంత్రం 7.30 గంటలకు ప్రమాదానికి గురైంది. డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక కోచ్ ట్రాలీ పట్టాలు తప్పింది.
మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువతి కనిపించకుండా పోవటం మిస్టరీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏప్రిల్ 16న అర్ధరాత్రి నాగ్పూర్లోని ఎస్కే బార్లో మద్యం తాగేందుకు కొంతమంది యువకులు వచ్చారు. బార్ మూసే సమయం కావడంతో మేనేజర్, సిబ్బంది ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే..
టీసీఎస్ నాసిక్ క్యాంపస్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఉద్యోగి నిదా ఖాన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఆమె కుటుంబం పేర్కొంది.
మహారాష్ట్రలోని నాసిక్లో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగినిలు లైంగిక వేధింపులకు గురయ్యారు. నాలుగేళ్లుగా లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, మతపరమైన మనోభావాలు దెబ్బతినేలా వేధింపులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని కంపెనీ యజమాని దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రెండో పెళ్లి కోసం దారుణానికి ఒడిగట్టింది. కొత్త జీవితం కోసం 11 నెలల తన చంటిబిడ్డను దారుణంగా చంపేసింది. మొదటి భర్త ఎంట్రీతో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. మర్డర్ విషయం బయటపడి జైలు పాలైంది.
బారామతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు దివంగత అజిత్ పవార్ భార్య, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సునేత్ర పవార్ సోమవారంనాడు నామినేషన్ వేశారు.
మహారాష్ట్రలోని పుణేలో పెను విషాదం చోటుచేసుకుంది. బాస్కెట్ బాల్ హూప్ పట్టుకుని పుల్అప్స్ చేస్తుండగా.. ఫ్రేమ్ ఊడి మీదపడ్డంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
రోడ్డుపై వెళుతున్న కారు అదుపు తప్పి బావిలో పడ్డ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.