• Home » Maharashtra

Maharashtra

కేతన్ మర్డర్ తర్వాత సైన్ లాంగ్వేజ్‌లో సియా, చేతన్ చాటింగ్..

కేతన్ మర్డర్ తర్వాత సైన్ లాంగ్వేజ్‌లో సియా, చేతన్ చాటింగ్..

పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీల డిలీటెడ్ మొబైల్ డేటాను పోలీసులు రికవర్ చేశారు.

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మంగళవారం భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు.

సముద్రంలో విమానాశ్రయం

సముద్రంలో విమానాశ్రయం

దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయం (ఆఫ్‌షోర్‌ ఎయిర్‌పోర్ట్‌) నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘాట్‌ జిల్లా ...

3 ఏళ్ల బాలికపై హత్యాచారం.. వృద్ధుడికి మరణ శిక్ష

3 ఏళ్ల బాలికపై హత్యాచారం.. వృద్ధుడికి మరణ శిక్ష

మూడేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన ఒక నిందితుడికి పుణె ఫాస్ట్ ట్రాక్ కోర్టు తాజాగా మరణ శిక్ష విధించింది. ఈ కేసు అత్యంత అరుదైనదని అడిషనల్ జడ్జి పేర్కొన్నారు.

కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!

కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!

పుణెకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరీతో ఫోన్‌లో మాట్లాడినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది.

నేను మనిషిని.. నాకు రెక్కలు లేవు: ఉద్ధవ్‌కు ఫడణవీస్ కౌంటర్

నేను మనిషిని.. నాకు రెక్కలు లేవు: ఉద్ధవ్‌కు ఫడణవీస్ కౌంటర్

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే చేసిన 'రెక్కలు విరగ్గొట్టారు' అనే వ్యాఖ్యలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కౌంటర్ ఇచ్చారు.

కేతన్ మర్డర్ కేసు.. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు

కేతన్ మర్డర్ కేసు.. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు

పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్య జరిగిన 10 రోజుల తర్వాత నిందితులు సియా, చేతన్ చౌదరీలను క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం లోహగడ్ కోట దగ్గరకు తీసుకెళ్లారు.

ఒకే విమానంలో ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే.. ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు..

ఒకే విమానంలో ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే.. ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు..

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ముంబై నుంచి నాగ్‌పూర్‌కు ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

15 వేల మందిని చంపాలనుకున్నా.. మొహర్రం వేడుకలో మాత్రలతో పట్టుబడిన ముంబై వ్యక్తి వాంగ్మూలం..

15 వేల మందిని చంపాలనుకున్నా.. మొహర్రం వేడుకలో మాత్రలతో పట్టుబడిన ముంబై వ్యక్తి వాంగ్మూలం..

మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్.. సిట్ ఏర్పాటుకు సీఎం ఆదేశం

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్.. సిట్ ఏర్పాటుకు సీఎం ఆదేశం

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి