Home » Maharashtra
భారత దేశంలో ఎన్నో పవిత్ర పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో ఒకటి షిర్డీ. కోట్లాది మంది భక్తులకు ఇది ఒక పవిత్ర నిలయం. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే ‘సబ్ కా మాలిక్ ఏక్’ అనే సిద్దాంతం ఈ ఆలయ ప్రత్యేకత.
ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అక్కతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి సందర్భంగా ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వమని భార్య అడిగినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు.
పుణెకు చెందిన ఓ గ్యాంగ్స్టర్ తాజాగా స్థానిక పురపాలక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడి ముఖానికి నల్లని వస్త్రాన్ని కప్పి, చేతులను తాళ్లతో కట్టేసి అతడిని పోలీసులు పటిష్ఠ భద్రత మధ్య నామినేషన్ ఫైలింగ్ కేంద్రానికి పోలీసులు తీసుకొచ్చారు.
మహారాష్ట్రలో వైద్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.
శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ కలిసికట్టుగా మరాఠా ప్రజల ప్రయోజనాల కోసం బీఎంసీ ఎన్నికలకు వెళ్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు
మరాఠా ప్రజలకు కంచుకోటగా దాదర్, శివడి, వోర్లి, ములుంద్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సీట్ల పంపకాలపై ఇంతకుముందు రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అయితే దాదాపు అన్నిచోట్ల ఆమోదయోగ్యమైన రీతిలో తాజాగా పరిష్కారం కుదిరినట్టు చెబుతున్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం, మహాయుతి కూటమి 214 స్థానాల్లో గెలుపును ఖాయం చేసుకోగా, బీజేపీ 118 స్థానాల్లో ఆధిపత్య సాగిస్తోంది.
బీఎంసీతో పాటు మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ను డిసెంబర్ 25న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2026 జనవరి 15న ఒకే విడతలో ఈ ఎన్నికలు జరుగనున్నారు. జనవరి 16న ఫలితాలు వెలువడతాయి
లోకాయుక్త చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదంటూ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతూ జనవరి 30 నుంచి నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల వయసులో శుక్రవారం కన్నుమూశారు.