• Home » Maharashtra

Maharashtra

మహారాష్ట్రలో పెళ్లి బృందాన్ని ఢీకొన్న కంటైనర్‌.. 10మందికి పైగా మృతి

మహారాష్ట్రలో పెళ్లి బృందాన్ని ఢీకొన్న కంటైనర్‌.. 10మందికి పైగా మృతి

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికిపైగా మృతిచెందగా, మరో 25 మందికి పైగా గాయపడ్డారు.

ఏటీఎమ్‌లో సాంకేతిక లోపం.. రూ. 100 నోటుకు బదులు రూ. 500

ఏటీఎమ్‌లో సాంకేతిక లోపం.. రూ. 100 నోటుకు బదులు రూ. 500

ఏటీఎమ్‌లో సాంకేతిక లోపం కారణంగా 100 రూపాయల నోటుకు బదులు 500 రూపాయల నోట్లు వచ్చాయి. విషయం తెలిసిన జనం పెద్ద సంఖ్యలో ఏటీఎమ్ సెంటర్ వద్దకు క్యూ కట్టారు.

ఊహించని విషాదం.. కూతురి పెళ్లిలో కన్యాదానం చేస్తుండగా..

ఊహించని విషాదం.. కూతురి పెళ్లిలో కన్యాదానం చేస్తుండగా..

మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి పెళ్లిలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. కన్యాదానం చేస్తుండగా పెళ్లి కూతురి తండ్రి గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు.

మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో పూర్తిగా బంద్.. వైరల్ ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ..

మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో పూర్తిగా బంద్.. వైరల్ ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ..

మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మహారాష్ట్ర డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (DGIPR) వెల్లడించింది.

ఆ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీదే హవా!

ఆ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీదే హవా!

దేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలూ వెలువడ్డాయి.

పట్టాలు తప్పిన వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు.. ప్రయాణికులు క్షేమం

పట్టాలు తప్పిన వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు.. ప్రయాణికులు క్షేమం

ముంబై-షోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పుణె స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా సోమవారం సాయంత్రం 7.30 గంటలకు ప్రమాదానికి గురైంది. డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక కోచ్ ట్రాలీ పట్టాలు తప్పింది.

యువతి వింత ప్రవర్తన.. ఎవరో చెయ్యి పట్టుకుని తీసుకెళుతున్నట్లు..

యువతి వింత ప్రవర్తన.. ఎవరో చెయ్యి పట్టుకుని తీసుకెళుతున్నట్లు..

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువతి కనిపించకుండా పోవటం మిస్టరీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మందు బాబుల వీరంగం.. మద్యం ఇవ్వలేదని 18 బాటిళ్లతో దాడి..

మందు బాబుల వీరంగం.. మద్యం ఇవ్వలేదని 18 బాటిళ్లతో దాడి..

ఏప్రిల్ 16న అర్ధరాత్రి నాగ్‌పూర్‌లోని ఎస్కే బార్‌లో మద్యం తాగేందుకు కొంతమంది యువకులు వచ్చారు. బార్ మూసే సమయం కావడంతో మేనేజర్, సిబ్బంది ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే..

ప్రెగ్నెన్సీ.. బెయిల్ కోసం దరఖాస్తు! టీసీఎస్ నాసిక్ క్యాంపస్ కేసులో కొత్త ట్విస్ట్

ప్రెగ్నెన్సీ.. బెయిల్ కోసం దరఖాస్తు! టీసీఎస్ నాసిక్ క్యాంపస్ కేసులో కొత్త ట్విస్ట్

టీసీఎస్ నాసిక్ క్యాంపస్‌ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఉద్యోగి నిదా ఖాన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఆమె కుటుంబం పేర్కొంది.

మల్టీ నేషనల్ కంపెనీలో లైంగిక వేధింపులు.. ఆరుగురి అరెస్టు..

మల్టీ నేషనల్ కంపెనీలో లైంగిక వేధింపులు.. ఆరుగురి అరెస్టు..

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగినిలు లైంగిక వేధింపులకు గురయ్యారు. నాలుగేళ్లుగా లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, మతపరమైన మనోభావాలు దెబ్బతినేలా వేధింపులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని కంపెనీ యజమాని దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి