Home » Maharashtra
అజిత్ పవార్ విమానప్రమాదానికి గురైన జనవరి 28న కీలకమైన అడ్మనిస్ట్రేటివ్ నిర్ణయం జరిగింది. మైనారిటీ స్కూళ్లకు సంబంధించిన 75కు పైగా ఫైళ్లను మహారాష్ట్ర మైనారిటీ శాఖ క్లియర్ చేసింది.
డేటా సెంటర్ల భూ సేకరణ పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు..
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలున్నాయని ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (ఎస్పీ)నేత రోహిత్ పవార్ అన్నారు.
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి మహాయుతి కూటమి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డేను తమ అభ్యర్థిగా నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత అమిత్ సతమ్ ప్రకటించారు.
మహారాష్ట్రలోని సోనేవాడి గ్రామసభ ఓ వినూత్న తీర్మానాన్ని ఆమోదించింది. భార్య చనిపోయిన పురుషులకు మహిళా వితంతువుల మాదిరిగానే సామాజిక భద్రత కల్పించేలా ప్రభుత్వ పథకాలు మంజూరుచేయాలని కోరుతూ చేసిన తీర్మానానికి ఈ గ్రామసభ ఆమోదం తెలిపింది.
మహారాష్ట్ర బీజేపీ నేత, పర్యావరణ శాఖ మంత్రి పంకజ ముండేకు హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. మంగళవారం నాడు ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది.
గత నెల 29న బారామతిలో విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చేతివాటం చూపించిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి తన కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే స్వార్థంతో పెంచిన ప్రేమను మర్చిపోయి కూతురిని హతమార్చిన సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
సునేత్ర పవార్కు ఎక్సైజ్ శాఖ, క్రీడలు-యువజన సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి శాఖలను దేవేంద్ర ఫడ్నవిస్ 'మహాయుతి' ప్రభుత్వం కేటాయించింది..
సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని లోక్భవన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు.