• Home » Maharashtra

Maharashtra

కిడ్నాప్ డ్రామా ఆడిన యువకుడు.. ఆ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయాడు..

కిడ్నాప్ డ్రామా ఆడిన యువకుడు.. ఆ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయాడు..

నిరుద్యోగం, ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఓ యువకుడు తప్పుదారి పట్టాడు. కిడ్నాప్ డ్రామా ఆడి తల్లిదండ్రులను మోసం చేయాలని చూశాడు. అయితే, సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా కిడ్నాప్ డ్రామా ఫెయిల్ అయింది. అతడు అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.

వామ్మో దెయ్యం..  భయంతో హాస్టల్ వదిలి వెళ్లిన 608 మంది విద్యార్థులు

వామ్మో దెయ్యం.. భయంతో హాస్టల్ వదిలి వెళ్లిన 608 మంది విద్యార్థులు

మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న విచిత్ర సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థుల్లో హఠాత్తుగా ఏడవడం, గట్టిగా నవ్వడం, అరవడం వంటి భయానక లక్షణాలు కనిపించడం, దానికి తోడు బడిలో దెయ్యం ఉందనే పుకార్లు వ్యాపించడంతో 608 మంది విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లారు..

నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తులతో దాడి..

నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తులతో దాడి..

అకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.

బారామతిలో మరో విమాన ప్రమాదం.. పైలట్లకు తప్పిన ప్రాణాపాయం..

బారామతిలో మరో విమాన ప్రమాదం.. పైలట్లకు తప్పిన ప్రాణాపాయం..

మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌పోర్టులో ఇవాళ (ఆదివారం) శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన VT-SEX విమానం శిక్షణలో భాగంగా టేకాఫ్‌కు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తూ అదుపుతప్పి రన్‌వే దాటి వెళ్లిపోయింది.

ద్రోహులనే కలుస్తారా.. విద్యార్థులను కలవరా: ప్రధానిపై ఉద్ధవ్ విమర్శలు..

ద్రోహులనే కలుస్తారా.. విద్యార్థులను కలవరా: ప్రధానిపై ఉద్ధవ్ విమర్శలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలు చేస్తున్న యువతను కలవడానికి ప్రధానమంత్రికి సమయం ఉండటం లేదని, కానీ తమ పార్టీని వీడి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన ఎంపీలను కలవడానికి మాత్రం సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు.

రిఫైన్డ్, అల్ట్రా రిఫైన్డ్ పేర్లతో మోసాలు.. రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంటనూనె సీజ్

రిఫైన్డ్, అల్ట్రా రిఫైన్డ్ పేర్లతో మోసాలు.. రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంటనూనె సీజ్

మహారాష్ట్రలో వంటనూనెల కల్తీపై ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఉక్కుపాదం మోపింది. బీడ్ జిల్లాలో తాజాగా సోదాలు నిర్వహించి రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంట నూనెను సీజ్ చేసింది.

స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక.. చివరకు!

స్నేహితుడి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక.. చివరకు!

నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు, ఇంటర్ విద్యార్థినిని రెండు రోజుల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అసలు పనీర్‌కు, ఆర్టిఫిషియల్ పనీర్‌కు తేడా ఏంటి? ఎలా గుర్తించాలి?

అసలు పనీర్‌కు, ఆర్టిఫిషియల్ పనీర్‌కు తేడా ఏంటి? ఎలా గుర్తించాలి?

నాన్‌డెయిరీ లేదా ఆర్టిఫిషియల్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం విధించడంతో ఈ ఉత్పత్తిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలకు లభించే పనీర్‌ విషయంలో అప్రమత్తంగా ఉండటం సహా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మహారాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విద్యుత్ కనెక్షన్లు

మహారాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విద్యుత్ కనెక్షన్లు

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలలో 'కంపొజిట్ బిల్లింగ్ సిస్టమ్' అమలుకు మహారాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

సునేత్రపై పవార్‌పై 'గంగీ గుడియా' వ్యాఖ్యలు.. 'మహా' రాజీయాల్లో దుమారం!

సునేత్రపై పవార్‌పై 'గంగీ గుడియా' వ్యాఖ్యలు.. 'మహా' రాజీయాల్లో దుమారం!

మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్‌ను 'గంగీ గుడియా' అని కాంగ్రెస్ అభివర్ణించడంతో తీవ్ర వివాదం చెలరేగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి